సాగు విస్తీర్ణంపై అధ్యయనం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు అంచనా వేసేందుకు ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో…

Continue Reading →

టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టండి: మంత్రి శ్రీధర్ బాబు

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో టెక్స్ టైల్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని తైవాన్ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర…

Continue Reading →

నూతన సీడీపీఓలకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి సీతక్క

తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో నూతనంగా ఎంపికైన 23 మంది సీడీపీవోలకు (Child Development Project Officers) నియామక పత్రాలను మంత్రి సీతక్క అంద‌చేశారు. తెలంగాణ…

Continue Reading →

ఫారెస్ట్ ఆఫీస‌ర్ ఇంట్లో త‌నిఖీలు.. 1.4 కోట్ల న‌గ‌దు, గోల్డ్ బిస్కెట్లు సీజ్

కోరాపుట్‌: ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న జేయ్‌పోర్ డిప్యూటీ రేంజ‌ర్ రామ చంద్ర నేపాక్ ఇండ్ల‌పై ఇవాళ విజిలెన్స్ అధికారులు దాడులు (Vigilance Raids)చేపట్టారు. ఆ త‌నిఖీల్లో…

Continue Reading →

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంర‌క్షించాలి : న‌ల్ల‌గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటి సంర‌క్షించాల‌ని న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్ర‌వారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నల్ల‌గొండ జిల్లా కేంద్రంలోని మహిళా…

Continue Reading →

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జర్నలిజం వారధి

ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్…

Continue Reading →

సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. తక్షణమే జిల్లాలకు వెళ్లి,…

Continue Reading →

పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దాలనేదే మా ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో పాలు పంచుకోవాలని యూఏఈ పారిశ్రామికవేత్తలను…

Continue Reading →

వర్షాల నేపథ్యంలో ఆర్అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ…

Continue Reading →

‘సిగాచి’ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం: సీఈవో, ఎండీ అమిత్‌రాజ్‌ సిన్హా

పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం మధ్యంతర పరిహారంగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తోంది. బుధవారం తొలి విడతలో 15…

Continue Reading →