ఏపీలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

ఏపీలో నగరపాలిక, మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు…

Continue Reading →

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సి.రామచంద్రయ్య, షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నీసాలు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకు…

Continue Reading →

ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

ఏపీలో మొదలైన ఆఖరి విడత ‘పంచాయతీ’ పోలింగ్‌

ఏపీ పంచాయతీ ఎన్నికలు ఆఖరి దశకు చేరాయి. నాల్గో విడతలో భాగంగా ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఆఖరి విడుతలో 161 మండలాల్లోని…

Continue Reading →

నాలుగో విడతలో 2,744 పంచాయతీలకు ఎన్నికలు : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్

ఆంధ్ర ప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 161 మండలాల్లోని 2,744 సర్పంచ్‌ స్థానాలకు, 22,422 వార్డులకు ఎన్నికల నిర్వహించనున్నట్లు…

Continue Reading →

ఏపీలో ప్రారంభమైన మూడో దశ పంచాయతీ పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు…

Continue Reading →

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగింది. 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు…

Continue Reading →

మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఆదేశం

 ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు.…

Continue Reading →

ఏపీలో మొదలైన రెండో విడత పోలింగ్‌

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల…

Continue Reading →

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా శ్రీల‌త‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయ‌ర్‌గా తార్నాక కార్పొరేట‌ర్ మోతె శ్రీల‌త ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల…

Continue Reading →