గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 150 డివిజన్ల ఫలితాలకు గానూ 100 డివిజన్లలో తుది ఫలితాలు ప్రకటించారు. టీఆర్ఎస్ 54 స్థానాల్లో విజయం సాధించగా..…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. యూసుఫ్గూడ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ విజయం సాధించారు. మరో 33 డివిజన్లలో…
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కొనసాగుతుంది. సైబరాబాద్ పరిధిలోని పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను ఇతర సీనియర్ పోలీసు అధికారులతో కలిసి సీపీ సజ్జనార్ పర్యవేక్షించారు.…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. ఇప్పటి వరకూ వచ్చిన ఎగ్జిట్పోల్స్లో అధికారి పార్టీ టీఆర్ఎస్ దే హవా కనిపిస్తుంది. గతంలో…
పోలీసు అధికారులపై సస్పెన్షన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్ ప్రారంభమ య్యింది. ఈ డివిజన్లో ఈ నెల 1న పోలింగ్ జరిగినప్పటికీ, అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్ నమోదయ్యిందని…
ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో సీపీఐ అభ్యర్థికి సంబంధించిన కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్ పేపర్లో ముద్రించారు. దీంతో సీపీఐ పార్టీ అభ్యర్థి…
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల…
జీహెచ్ఎంసీ ఎన్నిల్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సీపీ సజ్జనార్…









