విధుల్లో చేరిన లెఫ్టినెంట్ జనరల్ హార్పల్ సింగ్

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖా సలహాదారుడిగా నియమితులైన లెఫ్టినెంట్ జెనరల్ కల్నల్ హార్పల్ సింగ్ సోమవారం విధుల్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి…

Continue Reading →

ఎస్.ఎల్.బి.సి. పనుల పునరుద్దరణకు ప్రణాళికలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్.ఎల్.బి.సి.పనుల పునరుద్ధరణకై ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును…

Continue Reading →

1070 హైడ్రా టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి..

ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైడ్రా టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణ/కబ్జాలు, విపత్తుల నిర్వహణ సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌…

Continue Reading →

నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్ఐ

 నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) బుధవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగి తనను లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఓ బాధితుడు…

Continue Reading →

బ్యాడ్మింటన్ కేవలం ఆట కాదు, జీవిత పాఠం : మంత్రి శ్రీధర్ బాబు

బ్యాడ్మింటన్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్…

Continue Reading →

సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలి: ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయకోణంలో, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల భారీ సంక్షేమ పథకం విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలని…

Continue Reading →

ముఖ్యమంత్రి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరనుంది: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతుందని రాష్ట్ర రెవెన్యూ,…

Continue Reading →

మహిళల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.…

Continue Reading →

త్వ‌ర‌లో 408 న‌క్షా గ్రామాల్లో రీస‌ర్వే: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైదరాబాద్ : ప్ర‌జల‌కు మ‌రింత మెరుగైన పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందించ‌డానికి వీలుగా అవినాభావ సంబంధ‌మున్న రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాల‌ను అనుసంధానం చేసేలా సాఫ్ట్…

Continue Reading →

స‌హాయ‌క.. మ‌ర‌మ్మ‌తు ప‌నులు వేగ‌వంతం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: ఇటీవ‌ల భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో దెబ్బ‌తిన్న రోడ్లు, భ‌వ‌నాలు, చెరువులు, కుంట‌లకు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్ట‌డంతో పాటు విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల పున‌ర్నిర్మాణం ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని…

Continue Reading →