మురళీధర్‌రావును కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ పిటిషన్‌

 ఆక్రమాస్తుల ఆరోపణల కేసులో నీటిపారుదలశాఖ మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) మురళీధర్‌రావును ఏడు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరు తూ గురువారం నాంపల్లి కోర్టులో ఏసీబీ…

Continue Reading →

జీవ వైవిధ్యంపై గొడ్డలి వేటు

కాంక్రీట్ జంగిల్‌గా మారిన కూకట్‌పల్లి నడిబొడ్డన జీవివైవిధ్యం కలిగిన పచ్చటి అడవి గొడ్డలి వేటుకు విలవిలలాడుతోంది. నగరీకరణలో భాగంగా చుట్టూ పక్కల ఉన్న పారిశ్రామిక వాడలు, వాహన…

Continue Reading →

సచివాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం, నల్ల పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపు, బోనాల…

Continue Reading →

తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి ఉనికిని చాటు కోవాలనే బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తపన అని టీపీసీసీ చీఫ్,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా విఫ‌లం : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ రోజు మా మాజీ మంత్రి…

Continue Reading →

ఆ ముగ్గురి అక్రమాస్తులు రూ.1000 కోట్ల పైనే..!

 ఇద్దరు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ)లు, ఒక ఈఈ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఈ ముగ్గురూ అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డారు. ఆదాయానికి…

Continue Reading →

ఆలయాల బడ్జెట్‌కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి : మంత్రి కొండా సురేఖ ఆదేశం

దేవాదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల వార్షిక బడ్జెట్‌కు ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆలయాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాల కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం…

Continue Reading →

పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో భట్టి విక్రమార్కతో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్క్‌ లేమి బృందం…

Continue Reading →

ఆర్థిక వనరులతో ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఆలస్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పేనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి…

Continue Reading →

మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల…

Continue Reading →