కృత్రిమ మేథ సాంకేతికలో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం నాడు…
తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు.. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. న్యూఢిల్లీలో గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా మంత్రుల వార్షిక సమావేశం…
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ బృందం. సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణా,…
హైదరాబాద్: రాష్ట్రంలో అనధికారకంగా, అనుమతిలేని పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. పత్తి విత్తనాల ప్యాకేట్లపై వ్యవసాయశాఖ సంచాలకులతో సచివాలయంలో…
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టిందని ఈ రెండు సంవత్సరాలలో తెలంగాణ…
ప్రాణాలైనా అర్పిస్తాం.. ఫార్మా కంపెనీని అడ్డుకుంటామని.. ప్రాణాలు తీసే పరిశ్రమ మాకొద్దు అంటూ భిక్కనూరు ప్రాంత ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. భిక్కనూరు మండల కేంద్రంలో కొత్తగా…
సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ సీఎస్…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అటవీ సంరక్షకులు (HoFF) డా. సువర్ణ, ఐఎఫ్ఎస్, నాంపల్లి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన అటవీ…
పన్నేండ్లుగా కాలుష్యాన్ని వదులుతూ తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హెటిరో ఫార్మా పరిశ్రమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అర్థం లేని వాదనలను తెరపైకి తీసుకుని రోజుకొక కుట్ర చేస్తుందని…
రాష్ట్రాన్ని, హైదరాబాద్ను కాపాడుకోవడానికే ‘హిల్ట్’ పాలసీని తీసుకొచ్చామని.. రాష్ట్రానికి రూ.10,776కోట్ల ఆదాయం వచ్చేలా ఆ విధానాన్ని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మంగళవారం శాసనసభలో…









