చెంచుల‌కు 13 వేల ఇందిర‌మ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్ల‌కు నోచుకోలేదని వారి సొంతింటి క‌లను గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం సాకారం…

Continue Reading →

ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గడ్డం వివేకానంద

రాష్ట్రంలోని ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం జిల్లాలోని కోటపల్లి మండల…

Continue Reading →

మహిళ సాధికారతలో తెలంగాణ రోల్ మోడల్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలవాలని, దేశం అంతా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసేలా ప్రభుత్వ అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు…

Continue Reading →

పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్‌ ప్రమాద ఘటనలో 39కి చేరిన మృతులు

 సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఇండస్ట్రీస్‌ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతున్న భీమ్‌రావు…

Continue Reading →

నల్లగొండ తాసీల్దార్‌గా కొత్తపల్లి పరుశురాం

నల్లగొండ తాసిల్దార్‌గా కొత్తపల్లి పరుశురాం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు నల్ల‌గొండ తాసీల్దార్‌గా పని చేసిన హరిబాబు…

Continue Reading →

రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్‌, అటెండర్‌

 మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్‌తో పాటు కార్యాలయంలో తండ్రి స్థానంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న అంజి అనే యువకుడు లంచం…

Continue Reading →

సిగాచి కంపెనీ సంఘటన స్థలాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ

సిగాచి కంపెనీలో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటనకు దారితీసిన పరిస్థితులు, కారణాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన ఫోర్ మెన్ కమిటీ గురువారంనాడు సంఘటన స్థలాన్ని…

Continue Reading →

పరిశ్రమల్లో తనిఖీలు లంచాల కోసమేనా..? : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భద్రతా ప్రమాణాలను గాలికి వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరైన విధానం కాదని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…

Continue Reading →

పైరసీపై కఠిన చర్యలు : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టెందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం…

Continue Reading →

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదానికి బాధ్యులు ఎవరు..?

కంపెనీ సైరన్ మోగే సమయానికి అంతా ఉత్సాహంగా తాము రోజూ పనిచేస్తున్న ఫ్యాక్టరీలో చేరారు. పొద్దున్నే సద్ధికట్టుకుని వచ్చిన వారు కొందరు… ఇక్కడే టిఫిన్ చేద్దామనుకున్న వారు…

Continue Reading →