దేశానికి మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని వీలైనంత వ‌ర‌కు ప్రాణ న‌ష్టం, ఆస్ధి న‌ష్టం జ‌ర‌గకుండా ఉండేలా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్ అధారిటీ (తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ…

Continue Reading →

ఇందిర‌మ్మ ఇండ్లు, భూభార‌తి అమ‌లుకు క‌లెక్ట‌ర్లే మార్గ‌ద‌ర్శ‌కులు : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం దార్శ‌నిక‌త‌తో తీసుకువ‌చ్చిన భూభార‌తి చ‌ట్టం అమ‌లు, పేద‌ల క‌ల‌ల‌ను సాకారం చేసే ఇందిరమ్మ ఇండ్ల ప‌ధ‌కాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లు…

Continue Reading →

ప‌దో త‌ర‌గతి ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప‌దో త‌ర‌గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి ఒక్క విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప‌దో త‌ర‌గ‌తిలో పెద్ద సంఖ్య‌లో…

Continue Reading →

కాటేదాన్‌లోని రబ్బర్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని నేతాజీ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం నేతాజీ నగర్‌లో ఉన్న శివం రబ్బర్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.…

Continue Reading →

జలమండలిలో 53 మంది ఉద్యోగులు పదవీ విరమణ

జలమండలిలో వివిధ హోదాల్లో పనిచేసిన 53 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. బోర్డు పరిధిలోని పలు డివిజన్లలో పనిచేసిన వీరంతా.. గత నెల 30న పదవీ…

Continue Reading →

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తుకు నిపుణులతో కమిటీ

పటాన్ చెరులోని పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బి.వెంకటేశ్వర్,(ఏమిరేట్ సైంటిస్ట్) చైర్మన్‌గా, ప్రతాప్ కుమార్…

Continue Reading →

వారు బతికుండే అవకాశాలు చాలా తక్కువ : మంత్రి దామోదర రాజనర్సింహ

పాశమైలారం పేలుడు (Sigachi industry) ఘటనలో ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఆయన…

Continue Reading →

యాజమాన్యం తప్పుంటే కఠిన చర్యలు తీసుకోవాలి : అసదుద్దీన్‌ ఒవైసీ

సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన…

Continue Reading →

మృతుల కుటుంబాల‌కు రూ. కోటి చొప్పున ప‌రిహారం.. సిగాచీ ప‌రిశ్ర‌మ ప్ర‌క‌ట‌న‌

పాశ‌మైలారం ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సిగాచీ ప‌రిశ్ర‌మ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ప్ర‌మాదంపై స్టాక్ మార్కెట్ల‌కు కంపెనీ సెక్ర‌ట‌రీ వివేక్ కుమార్ లేఖ రాశారు.…

Continue Reading →

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు

మేడారంలో 2026లో నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. బుధవారం…

Continue Reading →