మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు

మేడారంలో 2026లో నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. బుధవారం…

Continue Reading →

ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రెవెన్యూ సీనియర్‌ అసిస్టెంట్‌

రెవెన్యూ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. మూసాపేట్‌ సర్కిల్‌ పరిధిలోని బాలానగర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి…

Continue Reading →

ఏసీబీ వలలో తలకొండపల్లి తహసీల్దార్, అటెండర్

ఏసీబీ వలలో తలకొండపల్లి తహశీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరి చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు…

Continue Reading →

భద్రతా ప్రమాణాలు శూన్యం!.. గాలిలో కలుస్తున్న అమాయక కార్మికుల నిండుప్రాణాలు

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం.. అధికారుల మామూళ్ల మత్తు.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకపోవడం, ఈ అంశాన్ని ప్రశ్నించేనాథుడే…

Continue Reading →

మేడ్చల్‌ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్‌ ఫార్మా కంపెనీలో పేలిన బాయిలర్‌

పాశమైలారం ఫార్మా కంపెనీ పేలుడు ఘటన తరహాలోనే మేడ్చల్‌ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్‌ ఫార్మా కంపెనీలో మంగళవారం బాయిలర్‌ పేలిన ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో షాపూర్‌కు చెందిన…

Continue Reading →

పాశమైలారం ఘటనపై దర్యాప్తు చేయిస్తాం : బీహార్‌ మంత్రి

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఫార్మా కంపెనీ (Sigachi pharma company)లో రియాక్టర్‌ పేలి 45 మంది మరణించిన ఘటన తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విషాదం నింపింది.…

Continue Reading →

రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన‌ ప్ర‌తి ద‌ర‌ఖాస్తుపై స‌మ‌గ్ర ప‌రిశీల‌న‌ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ప్ర‌తి ద‌ర‌ఖాస్తును స‌మ‌గ్రంగా ప‌రిశీలించి అర్హ‌మైన అన్నింటినీ సానుకూలంగా ప‌రిష్కరించాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి…

Continue Reading →

హాస్టల్స్ విజిట్ క్యాలెండర్ రూపొందించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటన, సమీక్షపై పకడ్బందీ క్యాలెండర్ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం…

Continue Reading →

వాస్తవాలు తెలియాల్సిందే.. ఊహాజనిత సమాధానాలు చేపొద్దు.. అధికారులకు సీఎం ఆదేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి పాశమైలారం చేరుకున్నారు సీఎం. ప్రమాద స్థలిని…

Continue Reading →

పాశమైలారం పేలుడు ఘటనలో 39కి పెరిగిన మృతుల సంఖ్య.. గుర్తుపట్టలేని స్థితిలో పలువురి మృతదేహాలు

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో (Sigachi Industries) సోమవారం జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్ర చరిత్రలో అతిపెద్దదిగా…

Continue Reading →