అన్నదాతకు ‘విద్యుత్’ వెలుగులు.. వ్యవస్థలో సమూల మార్పులు! : ​శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ, రైతులకు మరియు సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.…

Continue Reading →

ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఈ మేరకు శాసన సభ ప్రశ్నోత్తరాల…

Continue Reading →

ఈ నెలాఖ‌రులోగా 10 సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శంకుస్థాపన: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు స‌మర్ద‌వంతంగా సులువుగా పార‌ద‌ర్శ‌కంగా అవినీతిర‌హితంగా…

Continue Reading →

రూ.200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : గిరిజ‌న‌, గిరిజ‌నేతరుల ఆరాధ్య‌దైవాలైన స‌మ్మ‌క సార‌ల‌మ్మ జాత‌ర నేప‌ధ్యంలో సుమారు 200 కోట్ల రూపాయిల‌కు పైగా ఖ‌ర్చుతో ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికీ దాదాపు…

Continue Reading →

అంధత్వాన్ని అవకాశంగా మార్చిన మహనీయుడు బ్రెయిలీ: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్సీ,…

Continue Reading →

టీజీపీసీబీ పనితీరు బాగుపడాలి: టిజీపీసీబీ ఛైర్మన్ రామకృష్ణ రావు

పర్యావరణ చట్టాల అమలు, నిబంధనల పర్యవేక్షణలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పని తీరు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అలాగే తెలంగాణ వ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించడమే…

Continue Reading →

బి.ఆర్.ఎస్ పాలనలో నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైంది: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో నీటిపారుదల రంగాన్ని భ్రష్ఠు పట్టించారని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…

Continue Reading →

పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీల ఫ్యాక్టరీ జోన్లు రద్దు

తెలంగాణ ప్రభుత్వం పంటల మార్పిడి అవసరాన్ని తెలియజేసేలా, వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును వ్యూహాత్మకంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత…

Continue Reading →

మానిటరీ రిలీఫ్‌లో చరిత్రాత్మక మలుపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్: TRS/BRS ప్రభుత్వ హయాంలో మానిటరీ రిలీఫ్‌కు సంబంధించిన కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయి, నిధుల కొరత పేరుతో బాధితులకు న్యాయం దక్కని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా…

Continue Reading →

NAC, EGMM సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

(NAC) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు (EGMM) ఈ.జీ.ఎం.ఎం. వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన…

Continue Reading →