నేటి నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలనా: సమాచార శాఖ  స్పెషల్ కమిషనర్ ప్రియాంక

నేటి నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాసాబ్ ట్యాంక్ లోని సమాచార పౌర…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి

రిటైర్మెంట్‌ బెనిఫిట్ల ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపడానికి లంచం డిమాండ్‌ చేసిన జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోన్‌ ఎగ్జామినర్‌ అకౌంట్స్‌ మేనేజర్‌ సంతోష్‌ కుమార్‌ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా…

Continue Reading →

తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్‌: తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం…

Continue Reading →

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, నూతన వధూవరులను ఆశీర్వదించాను.

Continue Reading →

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు మంత్రి కోమటిరెడ్డి…

Continue Reading →

ప్రారంభానికి సిద్ధమైన మరో రెండు చెరువులు

హైదరాబాద్ : మరో రెండు చెరువులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాతబస్తీలోని బమృకున్ – ఉద్- దౌలా చెరువుతో పాటు.. కూకట్ పల్లిలోని నల్ల చెరువు…

Continue Reading →

పిసిబిలో వారపు “వసూళ్ల దందా”..

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) జోనల్ ల్యాబ్ వరంగల్ లో ఆ ఉన్నతాధికారి పరిశ్రమలలో కాంప్లియన్స్ వెరిఫికేషన్ పేరుతో వారానికి రూ. 5 లక్షల నుంచి…

Continue Reading →

ప్రారంభానికి సిద్ధ‌మైన మ‌రో రెండు చెరువులు

మ‌రో రెండు చెరువులు న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి. పాత‌బ‌స్తీలోని బ‌మృకున్ – ఉద్‌- దౌలా చెరువుతో పాటు.. కూక‌ట్ ప‌ల్లిలోని న‌ల్ల చెరువు ప్రారంభానికి సిద్ధ‌మ‌య్యాయి.…

Continue Reading →

సింగూర్ డ్యామ్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : సింగూర్ డ్యామ్ భద్రత ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ మహానగరానికి…

Continue Reading →

తెలంగాణ‌కు అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించండి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.…

Continue Reading →