తెలుగు వారందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఇరాన్ తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల…

Continue Reading →

మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కు హైదరాబాద్ ఆతిథ్యం

మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026కు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్క్రీడా రంగంలో దేశంలోనే అత్యంత చురుకైన నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా…

Continue Reading →

సమాచారలోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం: మంత్రి శ్రీధర్ బాబు

కోకాపేట్‌లోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో ‘సమాచార లోపం’ వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం…

Continue Reading →

గుజరాత్‌లో మంత్రి వాకిటి శ్రీహరి బృందం పర్యటన

గుజరాత్ రాష్ట్రంలోని అమూల్ పాల ప్లాంట్ ను సందర్శించిన రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర డెయిరీ…

Continue Reading →

కళలు, సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

​తెలంగాణ రాష్ట్రం ఆత్మ కళలు, ఆ కళలు, సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ ఇండోర్…

Continue Reading →

పామాయిల్ రైతులకు శుభవార్త టన్నుకు 21,546/- రూపాయాలకు చేరుకున్న పామాయిల్ గెలల ధర: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత మరియు వంట నూనెలను డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్…

Continue Reading →

భూదాన్ భూములు వ్యవహారంలో కార్యకర్తలు సంయమనం పాటించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భూదాన్ భూముల వ్యవహారంలో జరుగుతున్న ప్రచారం పట్ల ఆవేశానికి లోనుకాకుండా కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని కోరుతున్నాను. ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్న కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు,…

Continue Reading →

ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ‘ప్రజా పాలన_ ప్రగతి ప్రణాళిక’…

Continue Reading →

శార‌ద పీఠం భూములు కొన‌సాగింపు: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: కోకాపేట‌లో శార‌దా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జ‌ల మండ‌లికి కేటాయించిన నేప‌థ్యంలో అక్క‌డ సాగుతున్న…

Continue Reading →

ఈ ప్ర‌భుత్వం మీది.. అండ‌గా ఉంటాం..: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: ఈ ప్ర‌భుత్వం మీది.. ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు.. మీకు అండ‌గా ఉంటామంటూ ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి మ‌దీనా బ‌స్సు ప్ర‌మాద బాధిత కుటుంబాల‌కు…

Continue Reading →