రెండేళ్ల‌లోనే మార్పుచూపించి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని నిల‌బెట్టుకున్నాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ఏ మార్పు కావాల‌ని తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌జాప్ర‌భుత్వంపై విశ్వాసం ఉంచారో రెండేళ్ల‌లోనే ఆ మార్పు స్ప‌ష్టంగా చూపించి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నామ‌ని రాష్ట్ర…

Continue Reading →

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్: జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నర్సింగ్…

Continue Reading →

ఏసీబీ వ‌ల‌లో గుర్రంపోడ్ ఆర్ఐ (రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్) మ‌హ‌మ్మ‌ద్ అబ్దుల్ హ‌కీమ్

న‌ల్ల‌గొండ జిల్లా గుర్రంపోడ్ మండ‌ల రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అబ్దుల్ హ‌కీమ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. సర్వే నెం.…

Continue Reading →

ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం

విధి నిర్వహణలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ గాజుల సౌమ్య చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని…

Continue Reading →

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహ‌ణ‌లో సౌమ్య ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన…

Continue Reading →

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ లో పెండింగ్ నిధులను నెలవారీగా విడుదల…

Continue Reading →

మేడారం జాతరలో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ డ్యాన్స్‌ నెట్టింట వైరల్‌

ఈసారి మేడారం జాతరలో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ తన డ్యాన్స్‌తో నెట్టింట వైరల్‌గా మారారు. గిరిజన డాన్స్‌తో నెటిజన్ల మనసులు గెలుచుకున్నారు. మినిస్టర్ సీతక్క,…

Continue Reading →

ఆలయాల్లో వసతులు మెరుగుపర్చండి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు

ఆలయాల్లో భక్తులకు అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయం లో రెవెన్యూ, దేవాదాయ,…

Continue Reading →

12 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం నివేదిక

సమాచార హక్కు చట్టం వార్షిక నివేదిక సిద్ధమైంది. 2014లో రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల అనంతరం మొట్టమొదటి సమాచార కమిషన్‌ ఏర్పాటు చేయగా.. అప్పటి నుంచి గత 12…

Continue Reading →

మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ ఓవెన్ మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని సందర్శించారు. తులాభారం కార్యక్రమంలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. •…

Continue Reading →