మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరి తెగ ప్రతినిధులు

ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ (Maori Tribes) ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల…

Continue Reading →

మేడారంలో పశు రక్షణకు వెటర్నరీ శాఖ ముమ్మర సేవలు

హైదరాబాద్ : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్బంగా మేడారం తోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువులు అనారోగ్య బారిన పడకుండా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ…

Continue Reading →

అక్రెడిటేషన్‌ ఉంటేనే వాహనాలపై ప్రెస్‌ :

అక్రెడిటేషన్‌ గుర్తింపు కలిగిన జర్నలిస్టులే తమ వాహనాలకు ప్రెస్‌ అనే స్టిక్కర్‌ను ఉపయోగించాలని తెలంగాణ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్ర‌జాస్వామిక‌, గ‌ణ‌తంత్ర‌, లౌకిక‌, సామ్య‌వాద‌, సార్వ‌భౌమ దేశంగా భార‌త దేశం ప్ర‌గ‌తి ప‌థంలో…

Continue Reading →

బాధ్యతాయుత ఓటింగ్‌తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్ :బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం…

Continue Reading →

మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

హైదరాబాద్ : మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టింది. ఒకవైపు సురక్షిత మంచినీటిని అందించడం, ముమ్మర…

Continue Reading →

మొదటిసారిగా మేడారంలో భక్తులకు ఇప్పపువ్వు లడ్డు

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళా గా పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్ట పొందిన మేడారం మహా జాతరలో మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా గిరిజన మహిళ…

Continue Reading →

ఫ‌ర్నీచ‌ర్ మాల్‌లో అగ్నిప్ర‌మాదంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగ్బ్రాంతి

హైద‌రాబాద్ : నాంపల్లి స్టేషన్ రోడ్ ఫర్నిచర్ మాల్‌లో శ‌నివారం జ‌రిగిన భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →

ధ‌ర‌ణి పోర్ట‌ల్ లొసుగుల వ‌ల్లే రిజిస్ట్రేష‌న్‌ల‌లో అక్ర‌మాలు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకొని ప్ర‌భుత్వ భూముల‌ను కొల్ల‌గొట్టిన‌వారిని, రిజిస్ట్రేష‌న్‌ల చ‌లానా సొమ్మును కాజేసిన‌వారిని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ…

Continue Reading →

నుమాయిష్ సందర్శకులకు ముఖ్య గమనిక!

నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు…

Continue Reading →