తెలంగాణ రాష్ట్రంలో కాలుష్యాన్ని నియంత్రించాల్సిన సంస్థలోనే ‘కాలుష్యం’ పెరిగిపోతోంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో సిబ్బంది కొరత, క్షేత్రస్థాయిలో తీవ్ర నిర్లక్ష్యం, కొందరు అధికారులు కంపెనీల…
పదోన్నతి వల్ల గౌరవంతో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఇటీవల సీఐల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి సోమవారం…
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్ట్గా నిలుస్తుందని రాష్ట్ర…
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించారు. 2034 నాటికి రాష్ట్ర…
ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ, ప్రజా కార్యక్రమాలను మెచ్చి వరణ దేవుడు కూడా కారుణించడాని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భారీ వర్షాల…
హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ (Marc Lamy), డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియో…
హైదరాబాద్ : బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్రావు మాట్లాడుతున్న తీరుచూస్తుంటే ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందనే అనుమానం కలుగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…
హైదరాబాద్ : సమాచార పౌరసంబంధాలశాఖలో క్రియేటివ్ డైరెక్టర్ గా నియమితులైన రాజు కొండా సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చాన్ని అందజేశారు. ఈ…
హైదరనాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియపై సోమవారం బిఆర్ కె భవన్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ జిల్లా…
హైదరాబాద్ : ఈ ఏడాది అక్టోబర్ 25న హైదరాబాద్లో తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాలని తెలంగాణ – కొరియన్ కల్చరల్ సెంటర్ లు సంయుక్తంగా సూత్రప్రాయ అంగీకారానికి…









