కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం‌ హెల్ప్ లైన్.. స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు చ‌ర్యలు: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సుర‌క్షితంగా స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. ఈ…

Continue Reading →

కలలో కూడా ఊహించని రీతిలో శిక్ష ఉంటుంది.. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ సీరియస్‌ వార్నింగ్‌

జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌లో ఉగ్రదాడి ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పెహల్‌గామ్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి.. అమాయకుల ప్రాణాలు…

Continue Reading →

ఐఏఎస్, ఐపీఎస్ లపై కేంద్రం నిఘా..!

ఐఏఎస్, ఐపీఎస్ లపై కేంద్రం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారు సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఉన్న ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత ఉన్నదనే వివరాలపై కేంద్ర నిఘా…

Continue Reading →

ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవకతవకలు..

ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవకతవకలకు పాల్పడినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో వెంటనే వైద్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి…

Continue Reading →

ఏసీబీ వలలో విద్యుత్‌ శాఖ ఏఈ

వనపర్తి జిల్లాలో లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ ఏఈ ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డాడు. ఖిల్లాఘణపూర్‌ మం డలం టీజీఎస్పీడీసీఎల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కొండయ్య బుధవారం వనపర్తి…

Continue Reading →

ఇంట‌ర్ రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు వారం రోజుల గ‌డువు

 తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇంట‌ర్‌బోర్డు వెల్ల‌డించింది. ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు…

Continue Reading →

మహేష్‌బాబుకు ఇడి నోటీసులు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇడి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న మహేష్ బాబు విచారణకు హాజరుకావాలని ఇడి అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.…

Continue Reading →

ఇంటర్ ఫలితాలు విడుదల

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడదల చేశారు. ఇంటర్‌ సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత, …

Continue Reading →

తెలంగాణలో క్రషర్ల ఇష్టారాజ్యం..!

ఒక వైపు దంచి కొడుతున్న ఎండలు, మరోవైపు తాగు నీటి కోసం కొన్ని గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. ఇలాంటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే…

Continue Reading →

ఎపి, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీ

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జడ్జీల బదిలీ జరిగింది. అంధ్రప్రదేశ్, తెలంగాణలో హైకోర్టుల న్యాయమూర్తులను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్…

Continue Reading →