లాయర్ తో కలిసి ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్‌ ఏసీబీ ఆఫీస్‌కు…

Continue Reading →

తిరుపతి తొక్కిసలాట మృతులకు ఏపీ ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం

తిరుపతిలో తొక్కిసలాట మృతులకు రూ. 25 లక్షల పరిహారం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా 48 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం…

Continue Reading →

గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి : వైఎస్‌ జగన్‌

తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర…

Continue Reading →

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో బుధవారం జరిగిన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆయన…

Continue Reading →

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో పేలుడు: ఒకరు మృతి… ఏడుగురికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో ఒకరు మృతి చెందగా…

Continue Reading →

నేనైతే ఆ ముగ్గురిని జైలుకు పంపించేవాడిని: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రులు కెటిఆర్‌, జగదీష్‌రెడ్డి జైలుకు వెళ్లకతప్పదని జోస్యం చెప్పారు. ఈ ముగ్గురు…

Continue Reading →

వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాం : పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి

కాలుష్యకారక పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువులతో నిత్యం సతమతమవుతున్నామని, వెంటనే కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని తెల్లాపూర్ లోని పలు విల్లాలవాసులు వేడుకుంటున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని…

Continue Reading →

రసాయన గోదాంలో పేలుడు

 కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, దూలపల్లి పారిశ్రామికవాడలో అక్రమంగా నిల్వ చేస్తున్న కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంట లు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటన పేట్‌…

Continue Reading →

చట్టప్రకారమే కూల్చివేతలు : హైడ్రా కమిషనర్ రంగనాథ్

నీటి వనరులు, ప్రభుత్వ భూములను రక్షించడాని కి హైడ్రా కట్టుబడి ఉంది, దాని ప్రయత్నాలలో చట్టాన్ని అనుసరిస్తూనే భగీరథమ్మ, తౌతానికుంట చెరువులోని ఆక్రమణలపై చర్యలు తీసుకొన్నదంటూ హైడ్రా…

Continue Reading →

సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తితో గురుకులాలు.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

 సకల రంగాల్లో బహుజనులను కట్టడిచేసే సామాజిక, సంప్రదాయ నిర్భందాలను బద్దలుకొట్టి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని బీఆర్‌ఎస్‌ పార్టీ…

Continue Reading →