తెలంగాణలో మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌..

 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు నాలుగో దశలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నాలుగో…

Continue Reading →

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మే 13న ఎన్నిక‌లు.. జూన్ 4 ఓట్ల లెక్కింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ, లోకసభ  ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఒకే విడుత‌న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. నామినేష‌న్ల‌ను ఏప్రిల్ 18…

Continue Reading →

ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఏప్రిల్‌ 19న మొదటి విడత పోలింగ్‌

కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. లోక్‌సభతోపాటే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది.…

Continue Reading →

ఎసిబి వలలో ఖైరతాబాద్ వాటర్ వర్క్స్ సిబ్బంది

హైదరాబాద్ నగరంలో మరో ఇద్దరు అవినీతి అధికారులు ఎసిబికి చిక్కారు. ఖైరాతాబాద్ వాటర్ వర్క్స్ సిబ్బంది శుక్రవారం ఎసిబి వలకు చిక్కారు. సీనియర్ అసిస్టెంట్ రాకేష్, పొరుగు…

Continue Reading →

ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు…

Continue Reading →

అటవీ, పర్యాటక శాఖ కలిసి పని చేయాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం కాలుష్యం లేని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఐఎఫ్ఎస్ ల ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి అటవీ…

Continue Reading →

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్

అక్రమ మైనింగ్ కేసులో మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.…

Continue Reading →

తెలంగాణలో పలువురు అధికారుల బదిలీలు

తెలంగాణ(Telangana)ప్రభుత్వం పలువురు అధికారులను(Many officials) బదిలీ (Transfers)చేసింది. తాజాగా ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శింగా సీహెచ్‌ శివలింగయ్య, గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా అశ్విని తాజీ వాకడేను…

Continue Reading →

బీజేపీ రెండోలిస్ట్‌లో తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు..

లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం రెండో విడత అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది.…

Continue Reading →

మరో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు లోక్‌సభ స్థానాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ…

Continue Reading →