తెలంగాణ రాష్ట్రానికి 7,592 కోట్ల పెట్టుబడులు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

 తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిషరణ సభా ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎవరికీ…

Continue Reading →

మావోస్టుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ జితేందర్‌

ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పలువురు పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. భోజనంలో…

Continue Reading →

సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన బుర్రా వెంకటేశం ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎంకు ఆయన…

Continue Reading →

కాలుష్య నియంత్రణపై విధిగా ఉద్యమించాలి: మంత్రి కొండా సురేఖ

జీవమున్న ఏకైక గ్రహమైన భూమిని భవిష్యత్ తరాల మనుగడుకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల…

Continue Reading →

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. నూతన చైర్మన్‌ నియామకానికి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ శనివారం ఆమోదముద్ర…

Continue Reading →

అక్రమాస్తుల కేసులో ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌ అరెస్ట్‌.. 14 రోజులు రిమాండ్‌

అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (AEE) నిఖేశ్​కుమార్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్​…

Continue Reading →

ACBకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం

తెలంగాణ ఏసీబీ (ACB) అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ నివాసంలో ఏసీబీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఆదాయానికి…

Continue Reading →

వాయు కాలుష్య కట్టడిలో వైఫల్యం

పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేయడానికి 2019 జనవరిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సిఎపి)ను ప్రారంభించినా, గత ఐదేళ్లలో అనుకున్న ఫలితాలు సాధించలేదు. తక్కువ కాలుష్యం కలిగిన…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ల్యాండ్‌ అండ్‌ సర్వే ఉద్యోగులు

 నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ల్యాండ్‌ అండ్‌ సర్వే కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌కు చెందిన సల్ల…

Continue Reading →