ఫార్మా కంపెనీల ప్రజాభిపాయ సేకరణలో వికారాబాద్ కలెక్టర్పై దాడి.. రాళ్లు, కర్రలతో తరిమికొట్టిన ప్రజలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ఉద్దేశించి అధికారులు చేపట్టిన భూసేకరణ ప్రజాభిపాయ కార్యక్రమంలో…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్‌లు బ‌దిలీ..

తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ…

Continue Reading →

పెండింగ్ బిల్లులను చెల్లించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి

పెండింగ్‌ బిల్లులను 31 డిసెంబర్‌ 2024లోపు ఇప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ విజ్ఞప్తి చేసింది. మినిస్టర్‌ క్యాంప్‌ ఆఫీసులో మంత్రి…

Continue Reading →

ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డీఈవో రవీందర్

ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ డీఈవో రవీందర్గురువారం ఏసీబీ (ACB)కి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉపాధ్యాయుడికి దక్కాల్సిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని…

Continue Reading →

వ్యవసాయ బోర్లతో ఫార్మా పరిశ్రమలకు అక్రమ నీటి సరఫరా

జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్ లో ఫార్మా కంపెనీలకు కొంతమంది ప్రభుత్వ ఉచిత విద్యుత్ తో పాటు కనెక్షన్లు పొంది అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నట్లు లోకాయక్త…

Continue Reading →

కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా నందగామ శివారులో కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పరిశ్రమ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి కులగణన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కులగణన సర్వే ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఇండ్ల జాబితా నమోదు (హౌస్‌లిస్టింగ్‌) కార్యక్రమం చేపడతారు.…

Continue Reading →

గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం

ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అవుతున్న గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా , జైనూరు మండలం,…

Continue Reading →

టీటీడీ బోర్డు మెంబర్స్‌ లో తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు

 టీటీడీ పాలక మండలి కొత్త సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. చైర్మన్‌గా బీఆర్‌ నాయుడితో పాటు మరో 24 మంది సభ్యుల పేర్లను ప్రకటించింది. సభ్యుల్లో…

Continue Reading →

టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం

తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 24 మంది సభ్యులతో కూడిన బోర్డును ప్రభుత్వం…

Continue Reading →