జనావాసాల్లో అంబుజా సిమెంట్‌ కంపెనీ వద్దు

రామన్నపేట లో జనావాసాల మధ్య తలపెట్టిన అంబుజా సిమెంట్‌ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇక్క డి ప్రజల ఆవేదనకు, ఆందోళనలకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని…

Continue Reading →

దివికేగిన దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రముఖుల నివాళి

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం…

Continue Reading →

పీసీబీ ఉన్నట్లా.. లేనట్లా..?

కాలుష్య నియంత్రణలో పీసీబీ అధికారులు విఫలం నా మాట వినట్లేదు.. మీ మాటైనా వింటారా..! సీఎస్ శాంతికుమారికి మంత్రి కొండా సురేఖ 70 పేజీల ఫిర్యాదు తెలంగాణ…

Continue Reading →

ఏడాదిలోగా పాలమూరు స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు తరలించండి

రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోడిచర్ల, తీగాపూర్, గుండ్లపట్లపల్లి, రంగారెడ్డిగూడ, అప్పాజిపల్లి తండా గ్రామాల పరిసరాల్లో మానవ నివాసాలకు…

Continue Reading →

వర్షం మాటున పరిశ్రమల కాలుష్యం

కాలుష్య పరిశ్రమల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేవరు…? వర్షం నీటితో కలిపి భారీగా వ్యర్థ జలాల ప్రవాహం అడ్డు అదుపులేకుండా భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్న పరిశ్రమలు మృత్యువాత…

Continue Reading →

ఏసీబీ (ACB)కి చిక్కితే చిప్పకూడే గతి !

తెలంగాణ రాష్ట్రంలో దూకుడు పెంచిన ఏసీబీ ఈ ఏడాది ఇప్పటికే సెంచరీ దాటిన కేసులు రోజూ 20 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయంటున్న ACB అధికారులు లంచం…

Continue Reading →

హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా వినాయకచవితి రోజున ఐదుగురు ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సీవీ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం రేవంత్‌ రెడ్డి

వినాయకచవితి సందర్భంగా రాష్ట్రప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Continue Reading →

పనితీరు మారకపోతే పీసీబీ రద్దుకు సిఫారసు చేస్తాం

20 ఏళ్ల కేసులో మళ్లీ వాయిదాలా..? కాలుష్య నియంత్రణ మండలిపై హైకోర్టు అసంతృప్తి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పనితీరు పై శుక్రవారం హైకోర్టు…

Continue Reading →

మట్టి గణపతి విగ్రహాల పోస్టర్ ను ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

మట్టిని దేవునిగా చేద్దాం.. భక్తిని పూజగా అర్పిద్దాం.. అంటూ ప్రజల్లో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ టీజీపీసీబీ రూపొందించిన మట్టి గణపతి విగ్రహాల పోస్టర్…

Continue Reading →