గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కరీంనగర్ జిల్లా బావో పేట్ కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో గ్రానైట్ క్వారీలతో పరిసరాల్లో పెరిగిపోతున్న కాలుష్య నివారణకు…
ఆగస్ట్ 7న హరియాలి తీజ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటేందుకు రాజస్దాన్ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజల్ని పెద్దసంఖ్యలో…
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ అధినేత ఆనంద్ మహీంద్ర వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని…
పట్టాదారు పుస్తకం కోసం లంచం తీసుకున్న తహసీల్దార్(Tehsildar) , ఇద్దరు ప్రైవేట్ సిబ్బందిని ఏసీబీ (ACB) అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు…
సంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపాడు. ఒకే రోజు ఏకంగా 300 డాక్యుమెంట్లు…
తెలంగాణ రాష్ట్ర శాసనసభనను శుక్రవారం రాత్రి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 23న ప్రారంభమయ్యాయి. 25న బడ్జెట్ ప్రవేశపెట్టారు.…
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అతీతంగా అంగీకరిస్తే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు, ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని, అందులో తమ ప్రభుత్వానికి…
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు భవనం ఆధునికంగా కడుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కాకుండా మరో చోట కట్టాలని…
దేవతల రాజ్యంగా పేరుబడ్డ కేరళలోని సుందరమైన వయనాడ్ ప్రకృతి ఆగ్రహానికి గురై శ్మశాన స్థలిగా మారిన దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా భావోద్వేగం కలగకమానదు. జూలై 29 సోమవారం…
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో మృత్యుఘోష కొనసాగుతోంది. మెప్పిడి పరిసర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున పలుమార్లు కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన…









