కాలుష్యం వెదజల్లుతుంటే ఏం చేస్తున్నారు..?

గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కరీంనగర్ జిల్లా బావో పేట్ కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో గ్రానైట్ క్వారీలతో పరిసరాల్లో పెరిగిపోతున్న కాలుష్య నివారణకు…

Continue Reading →

ఏసీ కొనాలంటే 50 మొక్కలు నాటాలి : రాజస్దాన్‌ సర్కార్‌ మెగా ప్లాంటేషన్‌ డ్రైవ్‌

ఆగస్ట్‌ 7న హరియాలి తీజ్‌ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటేందుకు రాజస్దాన్‌ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజల్ని పెద్దసంఖ్యలో…

Continue Reading →

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రా

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్‌ అధినేత ఆనంద్ మహీంద్ర వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని…

Continue Reading →

ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్‌, మరో ఇద్దరు ప్రైవేట్‌ సిబ్బంది

పట్టాదారు పుస్తకం కోసం లంచం తీసుకున్న తహసీల్దార్‌(Tehsildar) , ఇద్దరు ప్రైవేట్‌ సిబ్బందిని ఏసీబీ (ACB) అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు…

Continue Reading →

ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్.. బదిలీ పై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం..

సంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపాడు. ఒకే రోజు ఏకంగా 300 డాక్యుమెంట్లు…

Continue Reading →

అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ రాష్ట్ర శాసనసభనను శుక్రవారం రాత్రి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 23న ప్రారంభమయ్యాయి. 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.…

Continue Reading →

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అతీతంగా అంగీకరిస్తే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు, ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని, అందులో తమ ప్రభుత్వానికి…

Continue Reading →

వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యంలో కాకుండా మ‌రోచోట హైకోర్టు భ‌వ‌నం క‌ట్టండి : కేటీఆర్

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు భ‌వ‌నం ఆధునికంగా క‌డుతామ‌న్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాం.. కానీ రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని వ్య‌వ‌సాయ విశ్వ విద్యాల‌యంలో కాకుండా మ‌రో చోట క‌ట్టాల‌ని…

Continue Reading →

ప్రకృతి శాపమా..? మన పాపమా..?

దేవతల రాజ్యంగా పేరుబడ్డ కేరళలోని సుందరమైన వయనాడ్ ప్రకృతి ఆగ్రహానికి గురై శ్మశాన స్థలిగా మారిన దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా భావోద్వేగం కలగకమానదు. జూలై 29 సోమవారం…

Continue Reading →

300 దాటిన వయనాడ్‌ మృతులు.. ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు

కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ జిల్లాలో మృత్యుఘోష కొనసాగుతోంది. మెప్పిడి పరిసర ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున పలుమార్లు కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన…

Continue Reading →