ప్రజలు, ఉద్యోగుల నుంచి వచ్చిన ప్రతీ రూపాయికీ లెక్క పక్కాగా ఉండాలి ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలి పర్యావరణ పరంగా ప్రపంచ వ్యాప్తంగా…
◆ సంగారెడ్డి PCB RO అధికారుల అవినీతికి అడ్డు అదుపు ఉండదా.. ◆ పొల్యూషన్ బాధితుల బాధలు వీరికి అవసరం లేదా.. ◆ లంచాలు ఇస్తే చాలు…
ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు సిటీ బస్సులను కేటాయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. గ్రేటర్ హైదరాబాద్లో…
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల క్రితం బదిలీ…
నల్లగొండ(Nalgonda )మున్సిపల్ చైర్మన్(Municipal Chairman)గా 32వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి(Burri Srinivas Reddy )ఎన్నికయ్యారు. సోమవారం బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్గా మెజారిటీ కౌన్సిలర్లు…
అనుమతులు లేని అజాక్సీ కెమికల్ లేబొరేటరీ అగ్నిప్రమాదానికి దగ్ధమైంది. కెమికల్ కావడంతో భారీ మంటలు చెలరేగాయి. అయితే ఆదివారం సెలవు కావడంతో ఎలాంటి ప్రాణ, పెద్దగా ఆస్తి…
తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.అలాగే ఒక ఐఎఫ్ఎస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి…
కేసు నుంచి తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీకి చిక్కాడు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్కు చెందిన కృష్ణారెడ్డి కుమారుడిపై ప్రేమ వ్యవహారంలో బాధితురాలు మహ్మదాబాద్…
రాష్ట్ర అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల్లోనూ మార్పులు రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’ తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.…
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా షబ్బీర్ అలీ (Mohammed Shabbir Ali ) శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని కార్యాలయంలో ప్రార్థనల అనంతరం పదవీ…