ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ 2026 దసరా నాటికి పూర్తి చేసి తీరుతాం: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు,ప్రయాణికులకు…

Continue Reading →

రాష్ట్ర ప్రగతి, భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

యువ రాష్ట్రం తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి…

Continue Reading →

ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

దేశంలో.. రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని ప్రభుత్వ జనరల్…

Continue Reading →

“స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

“స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా తెలంగాణను మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ, మెషిన్…

Continue Reading →

భారత్, రష్యాలది దశాబ్దాల స్నేహం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

భారత్, రష్యా దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహబంధం కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా బృందం ఆసక్తి చూపడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →

టీజీపీసీబీలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆరోగ్యకరమైన, సురక్షితమైన మరియు బాధ్యతగల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు 18 నవంబర్ 2025న ఆడిటోరియంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక…

Continue Reading →

మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌

మావోయిస్టు పార్టీ కీలక నేత, పీపుల్స్‌ గెరిల్లా సుప్రీం లీడర్‌, ఎర్రదళం సేనాధిపతి మద్వి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. అతనితోపాటు భార్య…

Continue Reading →

బీసీలకు మరోసారి కాంగ్రెస్‌ మోసం: బీసీ రిజర్వేషన్ల సాధన సమితి అధ్యక్షుడు చిరంజీవులు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తేల్చకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్‌ సర్కారు ప్రకటించడం మరోసారి బీసీలను మోసం చేయడమేనని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి…

Continue Reading →

లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కి ఏసీబీ అధికారులకు దొరకకుండా పారిపోతున్న ఎస్సైని వెంటబడి పట్టుకున్న ఏసీబీ అధికారులు

టేక్మాల్ మండల పరిధిలో ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా.. వారి నుంచి తప్పించుకుని పారిపోవడంతో సినీ ఫక్కీలో ఛేజించి…

Continue Reading →

కోటి మంది మహిళలకు కోటి చీరలు: సీఎం రేవంత్ రెడ్డి

కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి…

Continue Reading →