అటవీశాఖలో బదిలీలకు రంగం సిద్ధం

ప్రధాన రక్షణాధికారిగా సీనియర్ మహిళా ఐఎఫ్ఎస్ అధికారిణి..? అంతర్గత బదిలీలు వివాదం కావడంతో ప్రభుత్వం నిర్ణయం మూడేండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులపై వేటు.. తెలంగాణ పిసిబి(PCB)లో…

Continue Reading →

సౌత్ గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు

కార్మికుల ప్రాణాలు చెల్లాచెదురు ఐదుగురు కార్మికులు మృతి.. 13 మందికి తీవ్ర గాయాలు మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే.. చెల్లాచెదురుగా పడిపోయిన శరీర భాగాలు ఆటో…

Continue Reading →

ఈవీడీఎం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌(ఐజీ) ఎవి రంగనాథ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన…

Continue Reading →

జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆమ్ర‌పాలి

జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆమ్ర‌పాలి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. క‌మిష‌న‌ర్‌గా ఆమ్ర‌పాలి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంతో రొనాల్డ్ రోస్ ఆ బాధ్య‌త‌ల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా…

Continue Reading →

ఏపీ పీసీబీ చైర్మన్‌ పదవికి సమీర్ శర్మ రాజీనామా

ఏపీ పీసీబీ చైర్మన్‌ పదవికి మాజీ సీఎస్‌ సమీర్‌ శర్మ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్‌ బాధ్యతలను సీఎస్‌ నీరభ్‌కుమార్‌కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం…

Continue Reading →

రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సాగుభూములు తీసుకోవద్దని రైతుల ఆందోళన

హైదరాబాద్‌ చుట్టూ నిర్మించతలపెట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంతో సాగుచేసే వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తున్నదని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణం చేపట్టాలని కోరుతూ…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌

వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE) ఏసీబీ(ACB) కి రెడ్‌ హ్యెడెండ్‌గా పట్టుబడ్డాడు. నెల్లూరు జిల్లాలో శివశంకర్‌ అనే ఏఈ విద్యుత్‌ మీటర్‌…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జీ.రవి అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్‌ తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు…

Continue Reading →

పర్యాటక భవన్‌లో మంత్రి జూపల్లి జూపల్లి కుష్ణారావు ఆకస్మిక తనిఖీ.. సిబ్బందిపై ఆగ్రహం

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కుష్ణారావు(Jupalli Krishna rao) నగరంలోని పర్యాటక భవన్‌లో(Tourism bhavan) గురువారం ఆకస్మిక తనిఖీ(Surprise inspection) చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించకపోవడం,…

Continue Reading →

పర్యావరణ విధ్వంసంపై యుద్ధం చేయాలి

పుడమి కాలుష్యమయం విపరీతమైన కాలుష్యం చేస్తున్న పరిశ్రమలు పర్యావరణాన్ని దెబ్బతిస్తున్న ప్లాస్టిక్ పట్టించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా విపరీత వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం. కొండలను ధ్వంసం…

Continue Reading →