కొండల్ని పేల్చి.. కాలుష్యం పెంచి

• నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ల నిర్వహణ • బూడిదమయంగా పొలాలు • నివాసాలను ముంచెత్తుతున్న దుమ్ము అనుమతులుండవు.. నిబంధనలు పట్టవు. ఇష్టారాజ్యంగా కొండలను పిండిచేస్తూ పరిసరాలను కాలుష్యం…

Continue Reading →

హైదరాబాద్‌ నలువైపులా డంప్‌యార్డులు : సీఎం రేవంత్‌

హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డులతో ప్రజల ఆరోగ్యానికి…

Continue Reading →

పారిశ్రామిక వృద్ధికి మెగా మాస్టర్‌ పాలసీ : సీఎం రేవంత్‌రెడ్డి

– మాది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం– హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి– కొత్తగా ఫార్మా విలేజీలు– అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సహం– సీఐఐ ప్రతినిధులతో సమావేశంలో సీఎం…

Continue Reading →

హైకోర్టు బుద్వేల్‌కు.. ప్రభుత్వ నిర్ణయంపై పర్యావరణవేత్తల ఆందోళన

100 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వ్యవసాయవర్సిటీ భూములు న్యాయశాఖకు ఆగ్రోఫారెస్ట్రీ, బయోడైవర్సిటీ పార్కులు ధ్వంసం! అమూల్యమైన వృక్ష, జీవజాతులు కనుమరుగు రైతుల మేలు కోసం జరిగే…

Continue Reading →

ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌

ఏసీబీ ట్రాప్.. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కిష్టయ్య మెస్‌ బిల్లుల చెల్లింపుల్లో చేతివాటం గతంలోనూ…

Continue Reading →

తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు

తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది.…

Continue Reading →

సర్కార్ నజర్ ‘క్రషర్ల ఓనర్లు పరార్’

• పటాన్ చెరులో అక్రమ దందాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ • లకుడారం క్రషర్లపై అధికారుల మూకుమ్మడి దాడులు• అడ్డగోలు తవ్వకాలు చూసి ఆశ్చర్యం• ఆర్థిక లావాదేవీలు,…

Continue Reading →

నార్కట్‌పల్లి ఎస్‌ఐ సైదాబాబు సస్పెన్షన్‌

 పలు అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో నార్కట్‌పల్లి ఎస్‌ఐ సైదాబాబుపై సస్పెన్షన్‌ వేటు పడింది. సైదాబాబును సస్పెండ్‌ చేస్తూ ఐజీ తరుణ్‌జోష్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

Continue Reading →

ఇథనాల్‌ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్‌ పిలుపు

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌-గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్‌ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్‌కు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు అన్ని…

Continue Reading →

కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్‌

బీఆర్‌ఎస్‌ అధినేత (BRS chief) కేసీఆర్‌ (KCR)ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సీఎం జగన్‌.. బంజారాహిల్స్‌…

Continue Reading →