సువెన్ ఫార్మ కంపెనీలో తప్పిన పెను ప్రమాదం..

గతవారం జరిగిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు.. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్న సువెన్ ఫార్మ యాజమాన్యం.. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ కు…

Continue Reading →

ఎర్ర‌వల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో రాజశ్యామ‌లా యాగం.. పాల్గొన్న సీఎం కేసీఆర్ దంప‌తులు

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌‎లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో…

Continue Reading →

కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దళారీ రాజ్యమే.. : సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ తెలంగాణలో దళారీ రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌…

Continue Reading →

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు ఇవే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ మేనిఫెస్టోను కాసేపటి క్రితం విడుదల చేశారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల…

Continue Reading →

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి సంబంధించి ఉత్త‌ర్వులు జారీ

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈసీ ఆదేశాల‌కు అనుగుణంగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. హైద‌రాబాద్ సీపీ మిన‌హా…

Continue Reading →

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ (Ministry of defence). ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్…

Continue Reading →

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే.. దేశ‌ప‌తి శ్రీనివాస్‌కు అవ‌కాశం

బీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా దేశ‌ప‌తి శ్రీనివాస్, కుర్మ‌య్య‌గారి న‌వీన్ కుమార్,…

Continue Reading →

లంచగొండి అధికారులకు శిక్షలు పడాల్సిందే : సుప్రీం కోర్టు

ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడానికి ప్రత్యక్ష సాక్ష్యమే అక్కర్లేదు : సుప్రీం కోర్టు అవినీతిమయ, లంచగొండి ప్రభుత్వ అధికారులను చట్టం ముందు బోనులో నిలబెట్టేందుకు మరింత కృషి జరగాలని…

Continue Reading →

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగించింది. ప్ర‌తి రౌండ్‌లోనూ అధికార పార్టీ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించి, విజ‌యాన్ని ముద్దాడింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వానికే మునుగోడు…

Continue Reading →

మునుగోడులో యుద్ధం చేయాలే : సీఎం కేసీఆర్

కేంద్రం అవ‌లంభించే విధానాల వ‌ల్ల విద్యుత్, నీటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల కింద మ‌న తెలంగాణ‌ను గుర్తు చేసుకోండి. కానీ మ‌న ప్ర‌భుత్వం…

Continue Reading →