మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్‌

తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి,…

Continue Reading →

రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో రేపు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భేటీ

తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో రేపు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ స‌మావేశం కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్ద‌రు ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం…

Continue Reading →

ఓట‌మిని స‌మీక్షించుకొని లోపాల‌ను స‌వ‌రించుకుంటాం : మంత్రి హరీశ్‌రావు

దుబ్బాక ఓటమికి గల కారణాలను పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నారు.…

Continue Reading →

విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోం.. : రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం ఆయన దుబ్బాక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన…

Continue Reading →

రాత్రి వరకు బిహార్‌లో కౌంటింగ్‌ : ఈసీ

బిహార్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, రాత్రి వరకు తుది ఫలితాలు వెలువడుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. న్యూఢిల్లీలో మీడియా బ్రీఫింగ్‌లో ఈసీ అధికారులు పేర్కొన్నారు. మూడు…

Continue Reading →

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి…

Continue Reading →

మరికాసేపట్లో ప్రారంభం కానున్న దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్‌…

Continue Reading →

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుకు ముగిసిన గడువు

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ గడువు ముగిసింది. నమోదుకు శుక్రవారం చివరిరోజు కావడంతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు.  ఆన్‌లైన్‌, నేరుగా…

Continue Reading →

ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 81.44 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సాయంత్రం 6…

Continue Reading →

దుబ్బాకలో రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి శశాంక్ గోయ‌ల్ ప‌ర్య‌ట‌న‌

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ స‌ర‌ళిని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి శశాంక్ గోయ‌ల్ ప‌రిశీలించారు. ల‌చ్చ‌పేట‌లో పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించి.. పోలింగ్ స‌ర‌ళిని అధికారుల‌ను అడిగి…

Continue Reading →