తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి,…
తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల నేతలతో రేపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులకు ఆహ్వానం…
దుబ్బాక ఓటమికి గల కారణాలను పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి హరీశ్రావు స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నారు.…
విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన దుబ్బాక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన…
బిహార్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, రాత్రి వరకు తుది ఫలితాలు వెలువడుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. న్యూఢిల్లీలో మీడియా బ్రీఫింగ్లో ఈసీ అధికారులు పేర్కొన్నారు. మూడు…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి…
దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్…
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ గడువు ముగిసింది. నమోదుకు శుక్రవారం చివరిరోజు కావడంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్, నేరుగా…
దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6…
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ సరళిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. లచ్చపేటలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి.. పోలింగ్ సరళిని అధికారులను అడిగి…