ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ లను ఈనెల 17 వతేదీ వరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో జాయింట్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తోన్న వేముల శ్రీనివాసులు సీఎం ఓఎస్డీగా నియమితులయ్యా రు. ఈ మేరకు బుధవారం చీఫ్…
తెలంగాణలో 21 మంది నాన్ కేడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ సెల్…
రాష్ట్రంలో మరో 23 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు…
తెలంగాణలో 26 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ…
ఇథనాల్ పరిశ్రమ(Ethanol industry) నిర్మాణ పనులను ఆపేయాలని నిర్మల్(Nirmal) జిల్లా దిలావార్పూర్ రైతులు(Farmers) ఆందోళన విధ్వంసం సృష్టించారు. బుధవారం దాదాపు 10 వేల మంది రైతులు పెద్ద…
సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎన్ బలరాం నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత సీఎండీ ఎన్ శ్రీధర్…
అధికార భాషా సంఘం చైర్పర్సన్గా మంత్రి శ్రీదేవి నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వెంటనే అమలులోకి…
నల్లగొండ(Nalgonda )జిల్లా నూతన ఎస్పీగా చందనా దీప్తి(Chandana Deepti) బాధ్యతలు స్వీకరించారు(Took charge). ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వ రావు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి…
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’(Green India Challenge) సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్(MP Santosh Kumar )అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా…









