నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ,అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణశాఖా హెచ్చరిస్తున్న నేపద్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర…

Continue Reading →

భారీ వర్షల నేపద్యంలో ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

రాష్ట్రానికి నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నందున ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ…

Continue Reading →

జ‌న‌జీవ‌నానికి ఆటంకాలు లేకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివవాస్ రెడ్డి

భారీ వ‌ర్షాల వ‌ల‌న జ‌న‌జీవ‌నానికి ఆటంకం లేకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని రెవెన్యూ విప‌త్తుల నిర్వహ‌ణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో…

Continue Reading →

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్…

Continue Reading →

తెలంగాణలో త్వరలో టూరిస్ట్ పోలీస్: డిజిపి డాక్టర్ జితేందర్

తెలంగాణ రాష్ట్రంలో టూరిస్టుల భద్రత కోసం త్వరలో టూరిస్ట్ పోలీసులను కేటాయించనట్టు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. తెలంగాణ టూరిజం శాఖ…

Continue Reading →

రూ.600 కోట్ల ‘గుడ్ల సరఫరా కుంభకోణం’ ఆరోపణలను కొట్టిపారేసిన మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్రంలోని సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం గుడ్ల కొనుగోలు వ్యవహారంలో రూ.600 కోట్ల కుంభకోణం జరిగిందని వస్తున్న ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిరాధారమని మంత్రి అట్లూరి…

Continue Reading →

భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల‌పై…

Continue Reading →

కొత్తగూడెం పిసిబి (PCB) RO అధికారి అడ్డగోలు అవినీతిపై చర్యలు ఉండవా..?

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం కొత్తగూడెం పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా EE గా పనిచేస్తున్న అధికారి అవినీతి, అక్రమాలలో విచ్చలవిడి తనం పెరిగిపోయింది.…

Continue Reading →

ఈ నెల 24 నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ పాదయాత్ర

జనహిత పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ చేపట్టిన పాదయాత్ర ఈ నెల 24న పునః ప్రారంభం కానుంది. ఈ నెల 24న చొప్పదండి నియోజకవర్గంలో యాత్ర…

Continue Reading →

కాలుష్య పరిశ్రమలను ఔటర్‌ వెలుపలకు తరలించే పనులు వేగవంతం చేయండి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క…

Continue Reading →