పురపాలక ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా రాచకొండ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మద్యం సరఫరా, నగదు పంపిణీ, ఇతర మార్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే…
ఇవాళ సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచారం చేయవద్దని ఎస్ఈసీ సూచించింది.…
రేపు సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయకూడదని అన్ని పార్టీలకు…
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. నగరంలోని తారమతి బారాదరిలో తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ…
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 15 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తుంది. నామినేషన్లు మొదలైన రోజు 967 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండో…
ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎన్నికల సమాచారం కోసం టోల్ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం…
తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల బి- ఫారాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలకు సీఎం కేసీఆర్ అందజేశారు. టీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యేలు,…
ఫిబ్రవరి 22తో ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ గడువు, ఢిల్లీలో మొత్తం 70 స్థానాల్లో ఎన్నికలు. 13750 పోలింగ్ కేంద్రాలు, ఢిల్లీలో ఒక కోటి నలభై ఆరు లక్షల…
రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు నేడు కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్, డివిజన్, వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా…