పర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాల పెరుగుదల తదితర ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

Continue Reading →

ఏడాదిన్నరలో రూ.50వేల కోట్ల పెట్టుబడులు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణ ను “గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్” మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని, ఆ క్రమంలోనే కేవలం ఏడాదిన్నరలో రూ.50వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని రాష్ట్ర…

Continue Reading →

సుప్రీంకోర్టు సి.జె. జస్టిస్ గవాయ్ కు ఘన స్వగతం పలికిన సి.ఎస్, డీజీపీ లు

రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ భూషణ్ రామకృష్ణ గవాయ్ కు నేడు సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర…

Continue Reading →

కల్తీ కల్లు ఘటనలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య

కల్తీ కల్లు ఘటనలో గురువారం నాటికి మృతుల సంఖ్య ఏడుకు చేరుకున్నది. వీరి మరణానికి కల్లులో ఆల్ఫ్రాజోలం కలపడమే కారణమని ఎక్సైజ్‌ అధికారులు తేల్చారు. ఈ మేరకు…

Continue Reading →

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది.…

Continue Reading →

న‌ల్ల‌గొండ‌లో ప్లాస్టిక్‌ వినియోగ‌ దుకాణాలకు జరిమానా

 నల్లగొండ పట్టణంలోని ఆర్పీ రోడ్డులోని పలు చికెన్‌, కిరాణ స్టోర్‌, జనరల్‌ దుకాణాల్లో మున్సిపల్‌ అధికారులు గురువారం తనిఖీలు నిర్వ‌హించారు. మున్సిపల్ కమిషనర్‌ సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌…

Continue Reading →

ఏసీబీ వలలో జహీరాబాద్ నిమ్జ్ అధికారులు

సంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు రెండు పెద్ద అవినీతి తిమింగళాలు చిక్కాయి. గురువారం జహీరాబాద్ లోని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మానుఫ్యాక్చరింగ్‌ జోన్‌(నిమ్జ్) అధికారులు…

Continue Reading →

ఉభ‌య స‌భ‌లు స‌జావుగా సాగ‌డానికి అంద‌రూ స‌హ‌క‌రించాలి : స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌

ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, ముఖ్యంగా మీడియా ప్ర‌తినిధులు ఇందులో కీల‌క పాత్ర పోషించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ అన్నారు. తెలంగాణ…

Continue Reading →

కర్ణాటక చిన్నారికి మంత్రి దామోదర రాజనర్సింహ చేయూత

తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి దామోదర రాజనర్సింహ చేయూతనందించారు. నిమ్స్‌లో ఆ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయించి ఔదార్యాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు చెందిన చంద్రకాంత్…

Continue Reading →

పురుషులకు దీటుగా మహిళా అధికారుల అవినీతి

 ప్రభుత్వ కార్యాలయాల్లో పురుషులకు దీటుగా మహిళా అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు! ఏసీబీ చరిత్రలోనే తొలిసారిగా.. నెలన్నర వ్యవధిలో ఏడుగురు మహిళా అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా…

Continue Reading →