ఏపీలో ముగిసిన తొలి విడత నామినేషన్లు

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు,…

Continue Reading →

ఏపీలో నేటితో ముగియనున్న తొలి విడత నామినేషన్ల పర్వం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు. తొలిదశలో విజయనగరం మినహా 12…

Continue Reading →

అభ్యర్థుల కులధ్రువీకరణ పత్రాలపై స్పష్టతనిచ్చిన ఏపీ ఎస్‌ఈసీ

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కుల ధ్రువపత్రాలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శనివారం స్పష్టత ఇచ్చింది. కుల ధ్రువపత్రాలను త్వరగా ఇచ్చేలా…

Continue Reading →

అధికారుల తీరుపై ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అసంతృప్తి

ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై అనంతపురం జిల్లా అధికారులతో ఇవాళ ఉదయం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సమీక్షించారు. ఈ…

Continue Reading →

ఏపీలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభయ్యాయి. ఇందులో భాగంగా తొలి దశ పంచాయతి ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. నామినేషన్ల దాఖలు మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈనెల 31 వరకు…

Continue Reading →

జీహెచ్ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యులు 45 మంది

జీహెచ్ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియలో కీలకమైన ఎక్స్‌అఫీషియో సభ్యుల లెక్కింపు దాదాపు పూర్తయ్యింది. మొత్తం 194 మంది ఓటర్లలో 45 మంది ఎక్స్‌ అఫీషియోలుగా,…

Continue Reading →

ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు ఎస్‌ఈసీ షాక్‌

ఏపీలో పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు రాష్ట్ర ఎన్నికల సం ఘం షాక్‌ ఇచ్చింది. ఏపీలో పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ…

Continue Reading →

బెస్ట్‌ ఎలక్టోరల్‌ అధికారిగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి రాష్ట్రస్థాయిలో బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు -2020కు ఎంపికయ్యారు. ఎంపిక చేసిన జాబితాను చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ శనివారం…

Continue Reading →

ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. విజయవాడలో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…

Continue Reading →

ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ నూతన మేయర్‌ ఎన్నిక

జీహెచ్‌ఎంసీ  మేయర్,   డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు  దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల  చేసింది. …

Continue Reading →