ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన సీఈవో వికాస్‌ రాజ్‌

తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు(Parliament Elections) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో వికాస్‌ రాజ్‌(Vikas Raj) తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలులోకి…

Continue Reading →

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : డీజీపీ రవి గుప్తా

తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు(Parliament elections) అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినిగించుకోవాలి డీజీపీ…

Continue Reading →

మేం జైళ్ల‌కు భ‌య‌ప‌డం.. క‌విత క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కు వ‌స్త‌ది : మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం అనేది న‌రేంద్ర మోదీ సృష్టించిన‌టువంటి ఒక రాజ‌కీయ…

Continue Reading →

అమలులోకి 144 సెక్షన్‌.. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : సీఈవో వికాస్‌రాజ్‌

తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలులోకి వచ్చిందని చెప్పారు.…

Continue Reading →

రేపు తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్

 బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు జ‌ర‌గ‌నుంది. లోక్‌స‌భ…

Continue Reading →

13వ తేదీన వేత‌నంతో కూడిన సెల‌వు.. ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

తెలంగాణలో ఈ నెల 13వ తేదీన‌ 17 ఎంపీ స్థానాల‌కు ఎన్నిక‌లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వు విష‌యం…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో 301.03 కోట్లు సీజ్‌ : సీఈవో వికాస్‌రాజ్‌

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రూ.301.03 కోట్ల నగదు, విలువైన వస్తువులను సీజ్‌ చేశామని రాష్ట్ర సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌…

Continue Reading →

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పరిశీలకుడిగా రాహుల్‌ బొజ్జ

వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2000 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌హెచ్‌ రాహుల్‌ బొజ్జను…

Continue Reading →

ఆలయ భూములు కబ్జా కానివ్వొద్దు : దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌

ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ అధికారులను ఆదేశించారు. ఎండోమెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆమె ప్రత్యేక…

Continue Reading →

ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు

న‌ల్ల‌గొండ – ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ఏనుగుల రాకేశ్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. న‌ల్ల‌గొండ జిల్లా…

Continue Reading →