గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆర్వోలు నోటీసు విడుదల చేశారు. అన్ని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాల్లో నామినేషన్లను…

Continue Reading →

ఇవాళ నూత‌న‌ ఎమ్మెల్సీల‌ ప్ర‌మాణ‌స్వీకారం

కొత్త‌గా ఎన్నికైన‌ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇవాళ‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను దాంతోపాటు…

Continue Reading →

పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా ప్రముఖ నటుడు సోనుసూద్

ప్రముఖ నటుడు సోనుసూద్‌ను పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను…

Continue Reading →

ఎమ్మెల్సీ అభ్యర్థులకు గవర్నర్‌ ఆమోదం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం మంత్రివర్గం ఎంపికచేసిన ముగ్గురి పేర్లను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ ఆదివారం నోటిఫికేషన్‌ జారీచేసింది.…

Continue Reading →

మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్‌

తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి,…

Continue Reading →

రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో రేపు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భేటీ

తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో రేపు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ స‌మావేశం కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్ద‌రు ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం…

Continue Reading →

ఓట‌మిని స‌మీక్షించుకొని లోపాల‌ను స‌వ‌రించుకుంటాం : మంత్రి హరీశ్‌రావు

దుబ్బాక ఓటమికి గల కారణాలను పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నారు.…

Continue Reading →

విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోం.. : రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం ఆయన దుబ్బాక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన…

Continue Reading →

రాత్రి వరకు బిహార్‌లో కౌంటింగ్‌ : ఈసీ

బిహార్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, రాత్రి వరకు తుది ఫలితాలు వెలువడుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. న్యూఢిల్లీలో మీడియా బ్రీఫింగ్‌లో ఈసీ అధికారులు పేర్కొన్నారు. మూడు…

Continue Reading →