ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి

హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ ప్రెస్…

Continue Reading →

గ్లోబల్ ‘ఇన్నోవేషన్ క్యాపిటల్’గా తెలంగాణ: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణను గ్లోబల్ ‘ఇన్నోవేషన్ క్యాపిటల్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. టెక్నాలజీ కేవలం డిగ్రీలకే…

Continue Reading →

3 హాస్పిటళ్లు.. 30 మెడికల్ క్యాంపులు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.…

Continue Reading →

ఈ నెల 19 నుంచి 23 వరకు సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన

ఈ నెల 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. ‘ఏ స్పిరిట్‌ ఆఫ్‌ డైలాగ్‌’ అనే…

Continue Reading →

గ్రామాల్లో సుపరిపాలన అందించాలి : మంత్రి పొంగులేటి

ఇల్లెందు : అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ…

Continue Reading →

ఏసీబీ వలలో అవినీతి అధికారులు

పని నిమిత్తం ఆఫీసుకు వచ్చిన వారిని డబ్బులు డిమాండ్‌ చేసిన ఇద్దరు అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. బాధితుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెండ్‌గా దొరికారు.…

Continue Reading →

మేడారం మహా జాతరకు రావాలని కోరుతూ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆహ్వానం

మేడారం మహా జాతరకు రావాలని కోరుతూ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆహ్వానించారు. గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికివెళ్లిన…

Continue Reading →

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో బాలిక‌ల‌కు ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (వైఐఐఆర్ ఎస్) మొద‌టి విడ‌త‌లో పూర్త‌య్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.…

Continue Reading →

ఓటరు మ్యాపింగ్‌, ధ్రువీకరణ మెరుగుదలకు చర్యలు: సీఈఓ సీ. సుధర్శన్ రెడ్డి

హైదరాబాద్ : బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓలు) ఫోన్ నంబర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని, ఎన్నికల సంఘం ఈసీఐనెట్ (ECINET) వేదికపై అందుబాటులో ఉన్న ‘బుక్-ఎ-కాల్స్ విత్…

Continue Reading →

చేతికొచ్చిన పంట నష్ట నివారణకు రూట్ మ్యాప్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

చేతికొచ్చిన పంట భద్రతకోసం ఆధునిక పరిజ్ఞానంతో నిలువ చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తద్వారా…

Continue Reading →