జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వీరే..

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 150 డివిజన్ల ఫలితాలకు గానూ 100 డివిజన్లలో తుది ఫలితాలు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ 54 స్థానాల్లో విజయం సాధించగా..…

Continue Reading →

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు. మ‌రో 33 డివిజ‌న్ల‌లో…

Continue Reading →

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ కొనసాగుతుంది. సైబరాబాద్‌ పరిధిలోని పలు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను ఇతర సీనియర్‌ పోలీసు అధికారులతో కలిసి సీపీ సజ్జనార్‌ పర్యవేక్షించారు.…

Continue Reading →

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు

జీహెచ్ఎంసీ‌ ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని కూడా టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. ఇప‍్పటి వరకూ వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో అధికారి పార్టీ టీఆర్ఎస్ దే హవా కనిపిస్తుంది. గతంలో…

Continue Reading →

తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్‌ కేసులు: హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్

పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం…

Continue Reading →

ఓల్డ్‌ మలక్‌పేటలో ప్రారంభమైన రీపోలింగ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ ప్రారంభమ య్యింది. ఈ డివిజన్‌లో ఈ నెల 1న పోలింగ్‌ జరిగినప్పటికీ, అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో…

Continue Reading →

జీహెచ్‌ఎంసీలో స్వల్పంగా పెరిగిన పోలింగ్‌ శాతం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని…

Continue Reading →

ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌ లో ఈనెల 3న రీపోలింగ్‌

ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థికి సంబంధించిన కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్‌ పేపర్‌లో ముద్రించారు. దీంతో సీపీఐ పార్టీ అభ్యర్థి…

Continue Reading →

ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది.  సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల…

Continue Reading →

ఓటుహక్కును వినియోగించుకున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దంపతులు

జీహెచ్‌ఎంసీ ఎన్నిల్లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్‌ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సీపీ సజ్జనార్‌…

Continue Reading →