కర్ణాటక చిన్నారికి మంత్రి దామోదర రాజనర్సింహ చేయూత

తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి దామోదర రాజనర్సింహ చేయూతనందించారు. నిమ్స్‌లో ఆ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయించి ఔదార్యాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు చెందిన చంద్రకాంత్…

Continue Reading →

పురుషులకు దీటుగా మహిళా అధికారుల అవినీతి

 ప్రభుత్వ కార్యాలయాల్లో పురుషులకు దీటుగా మహిళా అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు! ఏసీబీ చరిత్రలోనే తొలిసారిగా.. నెలన్నర వ్యవధిలో ఏడుగురు మహిళా అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా…

Continue Reading →

మైనింగ్ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర కలెక్టర్లదే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న చర్యల ద్వారా మైనింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  వ్యాఖ్యానించారు. మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసకు అకౌంటబిలిటీ ఉంటుందని ఉద్ఘాటించారు.…

Continue Reading →

సిగాచీ ఫార్మా ఫ్యాక్టరీని సందర్శించిన ఎన్డీఎంఏ బృందం

పటాన్‌చెరు రూరల్‌ : ఇటీవల ఘోర ప్రమాదం సంభవించిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఫార్మా ఫ్యాక్టరీని మంగళవారం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ)…

Continue Reading →

సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆచూకీ లభించని ఎనిమిది మంది కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఇవాళ…

Continue Reading →

బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు

కల్లు తాగి అస్వస్తులై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సంబంధిత అధికారులను…

Continue Reading →

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కి పెద్దపీట : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ రాష్ట్రం ఒక నగర రాజ్యం, రాష్ట్రంలో పట్టణాల సంఖ్య గణనీయంగా ఉంది, ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా రాష్ట్రం రోజురోజుకు శర వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ…

Continue Reading →

ఆరుగురు నాన్‌క్యాడర్‌ ఎస్పీల బదిలీ

తెలంగాణలో ఆరుగురు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా పనిచేస్తున్న జే…

Continue Reading →

తెలంగాణ‌కు కేటాయించిన యూరియా స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జె.పి.న‌డ్డాకు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.…

Continue Reading →