సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్లకు నోచుకోలేదని వారి సొంతింటి కలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం…
రాష్ట్రంలోని ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆదివారం జిల్లాలోని కోటపల్లి మండల…
మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలవాలని, దేశం అంతా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసేలా ప్రభుత్వ అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు…
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతున్న భీమ్రావు…
నల్లగొండ తాసిల్దార్గా కొత్తపల్లి పరుశురాం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు నల్లగొండ తాసీల్దార్గా పని చేసిన హరిబాబు…
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్తో పాటు కార్యాలయంలో తండ్రి స్థానంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న అంజి అనే యువకుడు లంచం…
సిగాచి కంపెనీలో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటనకు దారితీసిన పరిస్థితులు, కారణాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన ఫోర్ మెన్ కమిటీ గురువారంనాడు సంఘటన స్థలాన్ని…
భద్రతా ప్రమాణాలను గాలికి వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరైన విధానం కాదని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…
సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టెందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం…
కంపెనీ సైరన్ మోగే సమయానికి అంతా ఉత్సాహంగా తాము రోజూ పనిచేస్తున్న ఫ్యాక్టరీలో చేరారు. పొద్దున్నే సద్ధికట్టుకుని వచ్చిన వారు కొందరు… ఇక్కడే టిఫిన్ చేద్దామనుకున్న వారు…