తెలంగాణలో త్వరలో టూరిస్ట్ పోలీస్: డిజిపి డాక్టర్ జితేందర్

తెలంగాణ రాష్ట్రంలో టూరిస్టుల భద్రత కోసం త్వరలో టూరిస్ట్ పోలీసులను కేటాయించనట్టు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. తెలంగాణ టూరిజం శాఖ…

Continue Reading →

రూ.600 కోట్ల ‘గుడ్ల సరఫరా కుంభకోణం’ ఆరోపణలను కొట్టిపారేసిన మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్రంలోని సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం గుడ్ల కొనుగోలు వ్యవహారంలో రూ.600 కోట్ల కుంభకోణం జరిగిందని వస్తున్న ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిరాధారమని మంత్రి అట్లూరి…

Continue Reading →

భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా భూముల‌కు భూధార్ నెంబ‌ర్ల కేటాయింపున‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ‌ల‌పై…

Continue Reading →

కొత్తగూడెం పిసిబి (PCB) RO అధికారి అడ్డగోలు అవినీతిపై చర్యలు ఉండవా..?

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం కొత్తగూడెం పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా EE గా పనిచేస్తున్న అధికారి అవినీతి, అక్రమాలలో విచ్చలవిడి తనం పెరిగిపోయింది.…

Continue Reading →

ఈ నెల 24 నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ పాదయాత్ర

జనహిత పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ చేపట్టిన పాదయాత్ర ఈ నెల 24న పునః ప్రారంభం కానుంది. ఈ నెల 24న చొప్పదండి నియోజకవర్గంలో యాత్ర…

Continue Reading →

కాలుష్య పరిశ్రమలను ఔటర్‌ వెలుపలకు తరలించే పనులు వేగవంతం చేయండి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క…

Continue Reading →

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. సింగ‌పూర్ వంటి దేశాల్లో 30 ఎక‌రాల్లోనే నైట్ స‌ఫారీలు ఉన్నాయ‌ని, మ‌నకు…

Continue Reading →

నీటిపారుదల శాఖా సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్ఠతకు ఆదేశాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నీటి పారుదల శాఖ సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్ఠతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

రానున్న 72 గంట‌లు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఎంత‌టి భారీ వ‌ర్షాలు వ‌చ్చినా ప్రాణ న‌ష్టం వాటిల్ల‌కుండా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లోత‌ట్టు కాజ్‌వేలు, ఉద్ధృతంగా ప్ర‌వ‌హించే న‌దులు, వాగులు,…

Continue Reading →

కొడంగల్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

కొడంగల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొడంగల్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం , దౌల్తాబాద్…

Continue Reading →