సీఎం రేవంత్ రెడ్డికి యూకే మాజీ ప్ర‌ధాన‌మంత్రి టోనీ బ్లెయిర్ ప్ర‌శంస‌లు

తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్‌-2047 విజ‌న్ అద్భుతంగా ఉంద‌ని యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే) మాజీ ప్ర‌ధాన‌మంత్రి టోనీ బ్లెయిర్ ప్ర‌శంసించారు. 1997-2007 మ‌ధ్య ప‌దేళ్ల పాటు…

Continue Reading →

లంచావతారుల్లో గుబులు..

అవినీతి అధికారుల కరెన్సీ దాహానికి అంతులేకుండా పోతుంది. అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అక్రమార్కుల సంచారం అధికం అవుతుంది. తెలంగాణలో ప్రతీ ప్రభుత్వ ప్రాంగణంలోనూ లంచావతారాల దుర్వాసనకు…

Continue Reading →

వాసాలమర్రిలో అర్హులందరికీ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భువనగిరిజిల్లా వాసాలమర్రి గ్రామంలో ఇళ్ల నిర్మాణం పేరుతో మాజీ సిఎం కెసిఆర్ చేతిలో మోస పోయిన ప్ర జలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుం దని రాష్ట్ర…

Continue Reading →

ఇద్దరు అధికారులకు జైలు !

మూసీ సుందరీకరణ చర్యల్లో భాగంగా ఎస్‌ రాంరెడ్డి అనే యజమాని నుంచి సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా స్థలం రిజిస్ట్రేషన్‌ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయని…

Continue Reading →

రూ. 80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ ఎస్‌ఈ నరేశ్‌

 ఏసీబీ వల కు విద్యుత్‌ ఏఈ చిక్కాడు. కాంట్రాక్టర్‌ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేశ్‌ బుధవారం…

Continue Reading →

వర్షాకాలం సీజన్ లో ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్…

Continue Reading →

ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించే బాధ్యత కలెక్టర్లదే : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించే బాధ్యత కలెక్టర్లదే అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కొత్తగా నియమితులైన కలెక్టర్లు సచివాలయంలో మంత్రిని…

Continue Reading →

పోలీసింగ్‌లో తెలంగాణ టాప్‌ : డీజీపీ జితేందర్‌

ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో తెలంగాణ పోలీసు విభాగం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ అన్నారు. మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని…

Continue Reading →

నార్సింగ్‌ మున్సిపల్ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి సంతకం ఫోర్జరీ

 తన పేరు, సంతకం ఫోర్జరీ అయ్యాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ శివారు నార్సింగ్‌ మున్సిపల్ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి…

Continue Reading →

మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల

మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రెండో రోజు రూ.1551.89 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశామని ప్రకటించింది.…

Continue Reading →