స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ వారంలోనే నిర్ణయం : మంత్రి సీతక్క

స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ వారంలోనే నిర్ణయం వెలువడనున్నట్టు మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ, శిశు…

Continue Reading →

ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా  బాధ్యతలు స్వీకరించిన అనుదీప్‌ దురిశెట్టి 

ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా అనుదీప్‌ దురిశెట్టి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీలలో భాగంగా హైదరాబాద్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అనుదీప్‌…

Continue Reading →

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన  మిక్కిలినేని మను చౌదరి

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు ముందుగా కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం…

Continue Reading →

సంగారెడ్డి కలెక్టర్‌ గా బాధ్యతలు స్వీకరించిన పి.ప్రావీణ్య

సంగారెడ్డి కలెక్టర్‌గా పి.ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఐబీ అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్డీవో రవీందర్‌ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు.…

Continue Reading →

కాలుష్య పరిశ్రమలలో కొనసాగుతున్న పీసీబీ కేంద్ర (CPCB) బృందాల తనిఖీలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా నెలకొల్పిన కాలుష్య కారక పరిశ్రమలలో పీసీబీ కేంద్ర బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాలుష్య బాధితులతో…

Continue Reading →

హైదరాబాద్‌ కలెక్టర్‌గా హరిచందన దాసరి

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా హరిచందన దాసరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో కొనసాగిన అనుదీప్‌ దురిశెట్టిని ఖమ్మం కలెక్టర్‌గా బదిలీ చేశారు. మేడ్చల్‌…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు కొత్త పాలసీ తెచ్చాం: శ్రీధర్ బాబు

 పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూతాపం పెరగకుండా చూడాలని అన్నారు. సిఐఐ, గ్రీన్ కో ఆధ్వర్యంలో ‘ గ్రీన్…

Continue Reading →

 తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

 తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

చేనేత పర్రిశమ అభివృద్ధికి కృషి : రాష్ట్ర‌ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ

పోచంపల్లి ఇక్కత్‌ వ్రస్తాలకు మంచి డిమాండ్‌ ఉన్నదని, మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పిస్తే చేనేత పర్రిశమ, చేనేత కళాకారులను కాపాడిన వారవుతారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ…

Continue Reading →

భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి : మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ఈ ఏడాది రాష్ట్రంలో సాధార‌ణ కంటే ఎక్కువ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ( ఐఎండీ) హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో గోదావరి కృష్ణా న‌దీ ప‌రివాహాక…

Continue Reading →