ఏసీబీ(ACB) అధికారులు అలాంటి ఫోన్లు చేయరు

 ఏసీబీ అధికారులమంటూ ఎవరైనా అనుమానాస్పద ఫోన్లు చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. బాధితులు ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌…

Continue Reading →

నా వ్యాఖ్యలు వక్రీకరించారు..!

ఫైళ్ల క్లియరెన్స్‌ విషయంలో మంత్రులు డబ్బులు తీసుకుంటారు’ తాను వ్యాఖ్యానించినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలపై అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ క్లారిటీనిచ్చారు.…

Continue Reading →

అవినీతి అధికారులపై.. ఏసీబీ పంజా

లంచం మత్తులో కొంతమంది అధికారులు తమ కుటుంబాలను చిద్రం చేసుకుంటున్నారు. కొంతమంది అధికారులకు లంచం అనే పెనుభూతం ఆవహించి దాని మాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం…

Continue Reading →

అటవీ భూములపై సిట్‌ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

అటవీ భూముల సంరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములను ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు,…

Continue Reading →

 ఫైళ్ల ఆమోదానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారు : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

తమ వద్దకు వచ్చే వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లోని…

Continue Reading →

నిజాయితీపరులైతే సెలవు చూసి చెట్లు నరకడం ఎందుకు చేశారు..?

‘‘వీకెండ్‌ చూసి (వారాంతంలో) చెట్లు నరకడంలో ఆంతర్యమేంటి? డజను బుల్డోజర్లతో 1000 చెట్లను నరికేశారు. దీనిని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. అక్కడ చెట్ల నరికివేతకు…

Continue Reading →

హెచ్‌సీయూ విధ్వంసంపై నేడు సుప్రీంకోర్టు విచారణ

హెచ్‌సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై గురువారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. చెట్ల కూల్చివేతకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే…

Continue Reading →

మైలాన్ ల్యాబొరేటరీస్ పై కఠిన చర్యలు తీసుకోవద్దు.. కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశం

సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని మైలాన్ లాబొరేటరీస్ లిమిటెడ్ (మ్యాట్రిక్స్ లాబొరేటరీస్)పై తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి…

Continue Reading →

సీజేఐగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి

జ‌స్టిస్ భూష‌ణ్ రామ‌కృష్ణ‌ గ‌వాయి(BR Gavai) ఇవాళ 52వ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆయ‌న చేత ఇవాళ ప్ర‌మాణ…

Continue Reading →

హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన, మైనారిటీ…

Continue Reading →