పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మనిషి మనుగడకే ప్రమాదకరం: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

పర్యావరణాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు మనిషి మనుగడకు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో ఈపీటీఆర్ఐ (EPTRI) కీలకపాత్ర

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్…

Continue Reading →

హైదరాబాదు నగర అభివృద్ధికి రెండేళ్లలో 20వేల కోట్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాల వ్యవధిలోనే 20వేల కోట్లు కేటాయించాం, ఇందులో అనేక పనులు పూర్తికాగా మరికొన్ని పనులు ప్రగతిలో ఉన్నాయని, ఈ తరహాలో…

Continue Reading →

మార్చిలో ప్రారంభానికి సిద్ధమైన TIMS సనత్‌నగర్

సనత్‌నగర్: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS), సనత్‌నగర్‌ను మార్చిలో ప్రారంభించేందుకు చేపట్టిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి మరియు రోడ్లు & భవనాల…

Continue Reading →

గద్దర్ ఆలోచనలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని న భూతో న భవిష్యత్తు అన్న విధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించాలని ప్రపంచ ఫిలిం…

Continue Reading →

ఒమన్ రాయబారితో ఏపీ జితేందర్ రెడ్డి భేటీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ. జితేందర్ రెడ్డి న్యూఢిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో ఇవాళ భేటీ అయ్యారు.…

Continue Reading →

ఎస్‌ఐఆర్‌కు ముందు బీఎల్‌ఏల నియామకం చేయాలి: సీఈఓసి సుదర్శన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రానున్న ప్రత్యేక సుదీర్ఘ సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – ఎస్‌ఐఆర్‌)ను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు కనీసం ఒక బూత్‌…

Continue Reading →

రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ ఎస్‌ఈ చిన్నారెడ్డి

జీహెచ్‌ఎంసీలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకి చిక్కింది. కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) పొద్దుటూరి చిన్నారెడ్డి రూ.15 లక్షలు లంచం…

Continue Reading →

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ అభినందనీయం: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మేమున్నాం అనే భరోసా ఇచ్చి వారికి ఆర్థిక సహాయం అందజేస్తున్న తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమం అభినందనీయం అని…

Continue Reading →

ఫిలిం ఇండస్ట్రీకి కేంద్రంగా హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాదును కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అని డిప్యూటీ సీఎం భట్టి…

Continue Reading →