వికలాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : వికలాంగుల జీవన భద్రత, సామాజిక గౌరవం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి…

Continue Reading →

సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ :: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర–2026కు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు తల్లుల దర్శనానికి వచ్చే ఈ మహా పర్వంలో ఎక్కడా…

Continue Reading →

తెలుగు ప్రజలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా…

Continue Reading →

యూరోపియన్ పార్లమెంట్ డీజీ మాంగోల్డ్‌తో తెలంగాణ సీఈవో భేటీ

బ్రస్సెల్స్/హైదరాబాద్ : ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్‌మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకునే అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి యూరోపియన్ పార్లమెంట్…

Continue Reading →

కూ లూవెన్ యూనివర్సిటీతో ఈసీఐ తెలంగాణ బృందం కీలక భేటీ

బెల్జియం అధికారిక పర్యటనలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) తెలంగాణ కార్యాలయానికి చెందిన బృందం ప్రపంచ ప్రసిద్ధ కూ లూవెన్ యూనివర్సిటీతో (KU Leuven)…

Continue Reading →

హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన అంతర్జాతీయ పతంగుల పండుగ

హైదరాబాద్ : నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ పతంగుల, మిఠాయిల పండుగ (International Kite and Sweet Festival) మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక,…

Continue Reading →

సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలి: మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క

హైదరాబాద్ : ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి గత జాతరకానా రెట్టింపు సంఖ్యలో…

Continue Reading →

ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపనలు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టె పట్టుకుని యువతను రెచ్చగొట్టిన వారు చావలేదు కానీ.. అమాయకపు వేలాది పిల్లల్ని పొట్టనపెట్టుకున్నరు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను స్వార్థం కోసం మళ్లీ జిల్లాల…

Continue Reading →

రెండేళ్లలో 9572 ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో మరో భారీ నియామక ప్రక్రియ పూర్తయింది. ఒకేసారి 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు (గ్రేడ్-2) నియామక పత్రాలను అందజేసే బృహత్తర…

Continue Reading →