2025-26 తెలంగాణ బడ్జెట్ @ రూ.3,04,965 కోట్లు

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన శాసన…

Continue Reading →

రసాయన, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి.. శాసనమండలిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న దుండిగల్ తండా లు, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వెదజల్లుతున్న వాయు,…

Continue Reading →

ఆయిల్‌ రీసైక్లింగ్‌ పరిశ్రమను తరలించాల‌ని యాదాద్రి క‌లెక్ట‌ర్‌కు విన‌తి

ఆయిల్‌ రీసైక్లింగ్‌ పరిశ్రమను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించి అనారోగ్యం భారిన పడుతున్న గ్రామస్తులను కాపాడాలని మాజీ సర్పంచ్‌ దేవరకొండ వేణుగోపాల్‌ కోరారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో…

Continue Reading →

 పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని న‌ల్ల‌గొండ‌ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను అవసరమైతే వ్యవసాయ సీజన్ కు ముందే ఆయా…

Continue Reading →

అసెంబ్లీలో కేటీఆర్ తో తీన్మార్ మ‌ల్ల‌న్న భేటీ

అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నేత‌ల‌తో తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ…

Continue Reading →

ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్న కేటీఆర్‌

భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

Continue Reading →

ప్రకృతితో పరాచకాలొద్దు..!

మానవ తప్పిదాల వల్ల విపత్తులు ఒకదానివెంట ఒకటి తోసుకువస్తున్నాయి. ఆపార ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతున్నాయి. వాతావరణంలో తలెత్తుతున్న అనేక మార్పులు ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయి. ఒక్క…

Continue Reading →

టీటీడీ అధికారుల తీరుపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆవేదన

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న సిఫారసు…

Continue Reading →

మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ జానయ్య

మెదక్ మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగాయి. మెదక్ మున్సిపాలిటీ 2వ వార్డ్‌కు చెందిన…

Continue Reading →

గ్రూప్-2 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన టీజీపీఎస్సీ

 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచింది. 783 పోస్టుల భర్తీకి…

Continue Reading →