తెలంగాణ ప్రభుత్వం పంటల మార్పిడి అవసరాన్ని తెలియజేసేలా, వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఆయిల్ పామ్ సాగును వ్యూహాత్మకంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత…
హైదరాబాద్: TRS/BRS ప్రభుత్వ హయాంలో మానిటరీ రిలీఫ్కు సంబంధించిన కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లోనే ఉండిపోయి, నిధుల కొరత పేరుతో బాధితులకు న్యాయం దక్కని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా…
(NAC) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మరియు (EGMM) ఈ.జీ.ఎం.ఎం. వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన…
పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య , ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర విద్య , వైద్య శాఖల…
ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఫార్మా కంపెనీల కాలుష్యంతో మరో పటాన్ చెరులా మారకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు.…
గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ…
-డిసెంబర్ 31 నాటికే 4.04 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు సరఫరా-యాసంగి సీజన్లో 2018–19 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 2.57 లక్షల…
గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. శాసనమండలిలో సభ్యురాలు విజయశాంతి ప్రశ్నకు సమాధానం…
ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, గాడి తప్పిన ఆర్థిక విధానాన్ని దారిలో పెడుతున్నాం సాధ్యమైనది త్వరగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని డిప్యూటీ…
రోడ్లు, భవనాల శాఖలో ఖాళీగా ఉన్న 265 ఏఈఈ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే శాఖలో…









