ఎసిబి వలలో ఫారెస్ట్ అధికారులు

రహదారి నిమిత్తం అటవీ భూమి నుంచి మట్టిని తోలుకునేందుకు గుత్తేదారు నుంచి లంచం డిమాండ్ చేసిన ఓ అటవీ శాఖ అధికారి, బీట్ ఆఫీసర్‌ను ఎసిబి అధికారులు…

Continue Reading →

ఎసిబి వలలో సిఐ,ఇద్దరు కానిస్టేబుళ్లు

ఫ్రీగా వస్తున్నాయని మంది సొమ్ముకు ఆశ పడ్డ ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. రూ. 20వేల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికే ఎసరు…

Continue Reading →

సైబర్ నేరాల కట్టడికి ఐక్య పోరాటం

 సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా మార్చుతామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్‌ఐసిసిలో మం గళ వారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో…

Continue Reading →

విచ్చలవిడిగా అడవుల నరికివేత

దట్టమైన అడవులతో నిండిన ఈశాన్య రాష్ట్రాలు ప్రభుత్వం క్రియాశూన్యత, అడవుల మాఫియా, రాజకీయ నాయకుల కుమ్మక్కు, మానవుల దురాశ కారణంగా హరిత ప్రాంతాన్ని వేగంగా కోల్పోతోంది. గడచిన…

Continue Reading →

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర సర్కారు శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌ కార్డులను వెంటనే జారీ చేయాలని సర్కారు అదేశించింది. ఈ మేరకు సోమవారం…

Continue Reading →

కరప్టడ్ ఆఫీసర్స్ కన్నింగ్ ప్లాన్స్

లంచం తీసుకున్నట్టు ఆధారం దొరకకుండా చేయడానికి అవినీతి అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలు ఆసక్తిని రేపుతున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాని లంచం మాత్రం వద్దనడం లేదు. ఇటీవల ఏసీబీ…

Continue Reading →

కులగణన సర్వేలో పాల్గొనండి: మంత్రి పొన్నం ప్రభాకర్

కులగణన వివరాల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ప్రజలకు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం ఆయన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.…

Continue Reading →

నా తండ్రి నాకు కాదు తెలంగాణకు హీరో: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్

తన తండ్రి తనకే కాదు తెలంగాణకు హీరో అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. ప్రతి తండ్రి పిల్లలకు హీరోనని తెలిపారు. మాజీ…

Continue Reading →

17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రైతుబంధు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్బంగా ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మాజీ…

Continue Reading →

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి: ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా, నంగునూరు…

Continue Reading →