మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సభా తీర్మానం

గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ…

Continue Reading →

రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

-​డిసెంబర్ 31 నాటికే 4.04 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు సరఫరా-​యాసంగి సీజన్‌లో 2018–19 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 2.57 లక్షల…

Continue Reading →

గృహ జ్యోతి పథకం ద్వారా 52.82 లక్షల మంది లబ్ధి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. శాసనమండలిలో సభ్యురాలు విజయశాంతి ప్రశ్నకు సమాధానం…

Continue Reading →

ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, గాడి తప్పిన ఆర్థిక విధానాన్ని దారిలో పెడుతున్నాం సాధ్యమైనది త్వరగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని డిప్యూటీ…

Continue Reading →

త్వరలో 265 ఏఈఈ పోస్టుల భర్తీ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రోడ్లు, భవనాల శాఖలో ఖాళీగా ఉన్న 265 ఏఈఈ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే శాఖలో…

Continue Reading →

టీజీపీసీబీలో వింత వైఖరి.. సీపీసీబీ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహారం

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో అడ్మినిస్ట్రేషన్‌, అకౌంట్స్‌ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తున్నారని, ప్రస్తుతం ఉన్న సిబ్బందిని ఇతర విభాగాలకు మళ్లిస్తున్నారని ఆయా విభాగాల ఉద్యోగులు…

Continue Reading →

ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ నాకు ఫ్యామిలీ లాగా: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు,ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్​ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →

యూరియా సరఫరాపై నిరంతర పర్యవేక్షణ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేపడుతోందని, అన్ని జిల్లాల్లో సమృద్ధిగా నిల్వలు ఉన్నప్పటికీ రైతులలో అనవసర ఆందోళనలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర…

Continue Reading →

తెలంగాణ పర్యాటక రంగానికి మ‌హార్ధ‌శ‌: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

హైదరాబాద్, డిసెంబ‌ర్ 31: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు దిశానిర్ధేశంలో తెలంగాణ పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన…

Continue Reading →