ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి : డీజీపీ శివధర్‌రెడ్డి

రక్తదానంతో సాటి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకురావాలని డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’…

Continue Reading →

రూ.6 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభులాల్‌

కొత్త అపార్టుమెంట్‌లో మీటర్లకు సర్వీస్‌ నంబర్ల కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన విద్యుత్‌ శాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. పెద్దఅంబర్‌పేట లైన్‌ఇన్‌స్పెక్టర్‌, ఏఈ (ఆపరేషన్స్‌) ప్రభులాల్‌ రూ.6…

Continue Reading →

ఏసీబీ వలలో యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు విభాగం ఈఈ రామారావు

యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు విభాగం ఈఈ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈ వూడెపు రామారావు ఏసీబీకి చిక్కాడు. బుధవారం హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లోని మేడిపల్లి మెడికల్‌ షాపు…

Continue Reading →

మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరా..

హైద‌రాబాద్‌: మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను బుధ‌వారం ఆరా తీశారు. వ‌రి కోత‌ల స‌మ‌యం కావ‌డం… ప‌లు చోట్ల క‌ళ్లాల్లో ధాన్యం ఆర‌బోసిన…

Continue Reading →

పాలనపై నమ్మకం, ప్రతిభపై విశ్వాసానికి ప్రతీక మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్:

తెలంగాణ ప్రతిభ పై విశ్వాసం పరిపాలనపై నమ్మకానికి మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ఒక ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం…

Continue Reading →

ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ. 303 కోట్లు వెంటనే విడుదల చేయండి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీ స్కాలర్షిప్ బకాయిలు 303 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం…

Continue Reading →

“మొంథా” తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో ఆర్.అండ్.బి. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ఆర్.అండ్.బి అధికారులు ఫీల్డ్ లెవెల్ లో హై అలెర్ట్ గా ఉండాలి. అత్యవసరం ఐతే తప్పా.. ఎవరూ సెలవుపై వెళ్లొద్దు. మాన్సూన్ సీజన్ లో చేపట్టిన జాగ్రత్త…

Continue Reading →

సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులకు జరిమానా

సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్‌ జరిమానా విధించింది. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎన్‌.జంగయ్య అనే…

Continue Reading →

తెలంగాణ గుండెలపై ఫార్మా పరిశ్రమల కుంపటి..!

అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న నీటితో తెలంగాణలో భూగర్భ జలాలు, పంట పొలాలు, చెరువులు, కుంటలు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రస్తుతం…

Continue Reading →

గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్‌షిప్ క్రీడాను విజయవంతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం హుస్సేన్ సాగర్…

Continue Reading →