ప్రపంచంతో పోటీపడాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రపంచంతో పోటీ పడే స్థాయికి APHMEL (ఆంధ్ర ప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్) ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన…

Continue Reading →

రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం లేదు: మంత్రి తుమ్మల

స్వయంగా కేంద్రమంత్రి నడ్డాని రెండు సార్లు కలిసాను దేశంలో ఏ రాష్ట్రంలోను యూరియా కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందని రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు…

Continue Reading →

పిసిబి టాస్క్ ఫోర్స్ కమిటీ స్థానంలో.. ప్రభుత్వ ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ

పర్యావరణ పరిరక్షణను ఉల్లంఘించే పరిశ్రమల తనిఖీలకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఉన్న టాస్క్ ఫోర్స్ స్థానంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్…

Continue Reading →

నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచనలు చేశారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో మోడరేట్ వర్షాలు కురుస్తున్నాయి.సాయంత్రం నుండి అధిక వర్షాలు…

Continue Reading →

నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ,అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణశాఖా హెచ్చరిస్తున్న నేపద్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర…

Continue Reading →

భారీ వర్షల నేపద్యంలో ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

రాష్ట్రానికి నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నందున ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ…

Continue Reading →

జ‌న‌జీవ‌నానికి ఆటంకాలు లేకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివవాస్ రెడ్డి

భారీ వ‌ర్షాల వ‌ల‌న జ‌న‌జీవ‌నానికి ఆటంకం లేకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని రెవెన్యూ విప‌త్తుల నిర్వహ‌ణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో…

Continue Reading →

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్…

Continue Reading →

తెలంగాణలో త్వరలో టూరిస్ట్ పోలీస్: డిజిపి డాక్టర్ జితేందర్

తెలంగాణ రాష్ట్రంలో టూరిస్టుల భద్రత కోసం త్వరలో టూరిస్ట్ పోలీసులను కేటాయించనట్టు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. తెలంగాణ టూరిజం శాఖ…

Continue Reading →

రూ.600 కోట్ల ‘గుడ్ల సరఫరా కుంభకోణం’ ఆరోపణలను కొట్టిపారేసిన మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్రంలోని సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కోసం గుడ్ల కొనుగోలు వ్యవహారంలో రూ.600 కోట్ల కుంభకోణం జరిగిందని వస్తున్న ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిరాధారమని మంత్రి అట్లూరి…

Continue Reading →